CEO Vikas Raj | ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకట
CEO Mikesh Kumar Meena | ఏపీలో జరుగునున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ఆదివారం తమ పార్టీ రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనేందుకు ఈసీకి చెందిన సువిధ పోర్టల్లో అనుమతి కోరగా.. అందుకు అధికారులు దుర్భాషలాడుతూ తిరస్కరించారని ఆప్ ఆరో�
TS Assembly Elections | రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) వికాస్ రాజ్ తెలిపారు. అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు అదుపు చేస్
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ( private establishments), ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) ఆదే�
Election Campaign | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్నది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగించాలనే ఎన్నికల సంఘం నిబంధన అనుగుణంగా ఎన్నికల ప్రచారం ముగియనుంది.
13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం�
ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లను ఆదేశించారు.
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్