ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, ఆత్మ బలిదానాలను అవమానించిన కాంగ్రెస్పై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. తెలంగాణ అమరుల త్యాగాలను పూచికపుల్లలా తీసిపడేసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నే త, కేంద్ర మాజీ మంత్రి చిదం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పందన గురివింద సామెతను గుర్తుకుతెస్తున్నదని అంటున్నారు. ఇంతకాలానికైనా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పింది. �
CM KCR | బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరవధిక దీక్ష చేయకపోతే తెలంగాణపై ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేసే వారా? అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
Chidambaram | తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి దారుణంగా అవమానించింది. సారీ అన్న ఒక్క మాటతో అమరుల ఆత్మలు ఘోషించేలా చేసింది. తెలంగాణ ఉద్యమంతో ఆటలాడిన నాటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత �
తెలంగాణ ఉద్యమంలో వందల మంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న ఆత్మహత్యలకు సారీ’ అని చిదంబరం చేసిన
Harish Rao | కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి మరీశ్రావు ధ్వజమెత్తారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వ�
Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లు అంటే చట్టపరమైన లంచమే అని కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపించారు. ఆ బాండ్లు బీజేపీకి బంగారు పంటగా మారుతుందని ఆయన విమర్శించారు. అక్టోబర్ 4 నుంచి 13న వరకు 28వ విడత ఎలక్టోరల్ బా�
ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభు�
Chidambaram | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మో
ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టి 8 ఏండ్లు పూర్తయ్యాయని, దీని కింద ఇచ్చిన రుణాల్లో 83 శాతం రూ.50 వేల లోపువే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నార�
ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు చేశారు. ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లకు పైగా విలువైన బాండ్లను అమ్మారని, వీటిలో సింహభాగం అనామక కార్పొరేట్ల నుంచి అధికార బ�
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరానికి శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శారద మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరం భార్య నళినీ చిదంబరం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంట�
నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన క్రమంలో ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం విజ్�