హైదరాబాద్ : రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడుతున్న విషయం విదితమే. పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం చేసిన ట్వీట్ను మంత్�
దేశంలో సంస్కరణలు తీసుకురావడం మీకు (బీజేపీకి) చేత కాదు. ఏదో నామ్కే వాస్తే ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. అలాంటప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు. అమలు చేయడం చేత కానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి?
పనాజీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నాజీ నియంత హిట్లర్తో పోల్చారు. త్వరలో జరిగే పలు రాష్
న్యూఢిల్లీ : వాడుకలో లేని ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ విధానం పట్ల మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించా�
న్యూఢిల్లీ: ద్రవ్య లోటు గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా.. ప్రస్తుతం ఉన్న తరుణంలో కొత్తగా రుణాలైనా తీసుకురావాలని లేదా కరెన్సీని ముద్రించాలని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. 2020-21 స
చెన్నై: తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. శివమొగ్గ జిల్లా కందనూర్లోని చిత్తల్ అచ్చి మెమోరియల్ హైస్కూల్లోని పోలిం�