ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, భౌతికకాయాలను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమ�
దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు సాగింది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన యుద్ధంలో 17 మంది మావోయిస్టులు మృతిచెందగా.. నలుగురు జవాన్లు సైతం గాయపడ్డారు. మృతుల్లో రూ.25
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకున్నది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు.
తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైంది. భీకర పోరులో ఎటు చూసినా యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతిచెందాడు.
తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. శనివారం జరిగిన ఈ పోరులో 8 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తున్నది. బీజాపూర్ జిల్లా గంగలూరు-కోర�
దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి ప్రాణం పోవడానికి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో తీసుకున్న సెల్ఫీ కారణమని తెలుస్
Encounter | ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 16 మంది మావోలు హతమయ్యారు.
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు సహా 14 మంది మరణించారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి (Maoist Chalapathi) అలియాస�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ శివారులో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ (దాదా) అలియాస