Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులతోపాటు ఓ జవాన్ మృతిచెందాడు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా అబూజ్మడ
Encounter | ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టుల
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ కమాండర్లు మృతి చెందినట్టు తెలిసింది.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య శనివారం జరిగిన భీకరపోరులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బెలంగ�
కొత్తగూడెం క్రైం, జనవరి 7: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అరాచకాలకు పాల్పడుతున్నారు. కనికరం లేకుండా సొంత క్యాడర్నే మట్టుపెడుతున్నారు. పెండ్లి చేసుకొని పార్టీని వీడాలనుకొన్న ఓ ప్రేమ జంటను పాశవికం�
కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఓ మావోయిస్టు నేలకొరిగాడు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్గఢ్ �
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసుల�
అమరావతి: చత్తీస్ఘడ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లు ఉన్నారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఆ ఇద�
సుక్మా: చత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఓ సీఆర్పీఎఫ్ కమాండో ప్రస్తుతం మావోల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్థానిక జర్నలిస�
హైదరాబాద్: చత్తీస్ఘడ్లోని బీజాపూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మావోలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 22 మంది జవాన్లు వీర మరణం పొందారు. చాలా అస
రాయ్పూర్: మావోయిస్టులతో ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో జవాన్లు మరణించడం వెనుక ఎలాంటి నిఘా వైఫల్యం లేదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాగెల్ తెలిపారు. మావోయిస్టుల కదలికలను అడ్డుకునేందుకు ప్రభావిత ప్రాంతాల�