రంగారెడ్డిజిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్హౌస్లో బర్త్డే వేడుకల పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకున్నారు.
Guest Faculty | చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. కాంచనలత ఓ ప్రకటనలో తెలిపారు.
Rythu Vedika | అన్నదాతల సంక్షేమానికి పెద్దఫీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం... రైతుల ప్రయోజనాల కోసం పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువ�
Chevella | నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ ఫర్టిలైజర్ షాపు యజమానులను హెచ్చరించారు.
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం శంకర్పల్లిలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేయడం, హోం కంప�
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబి వ్యాధిని నియంత్రణ చేయవచ్చని కుల్కచర్ల డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పేసెంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
KS Ratnam | దశాబ్ద కాలం నుంచి భూమిని సాగు చేసుకుని బతుకుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల భూములను రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమంగా గుంజుకోవడం అన్యాయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు.
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు గత మూడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని సోమవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.
చేవెళ్ల పట్టణ కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు