Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామ శివారులోని కంకర క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లతో పరిమితికి మించి కంకర తరలిస్తున్నారు.దీంతో ప్రతిరోజు 65వ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున�
HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�
గుంతే కదా అని వదిలేస్తే.. 19 మంది ప్రాణాలు తీసింది.. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చేవెళ�
రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాం గం నిర్లక్ష్య ధోరణితో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద సోమవారం �
తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టి�
Chevella Bus Accident | చేవెళ్ల బస్సు యాక్సిడెంట్పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేకపోవడం వల్లనో.. కాంగ్రెస్ పనిచేయకపోవడం వల్లనో యాక్సిడెంట్ జరగదని తెలిపారు. ఇది రెగ్యులర్గా జరిగిన
Chevella Bus Accident | చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్కు చెందిన భార్యాభర్తలు బందప్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
NBK 111 | నటసింహం నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ఎనర్జీతో కనిపిస్తూ ఉంటారు. వయసు 60 దాటినా కూడా ఆయన ఉత్సాహం, యాక్షన్, స్టైల్ తగ్గేదే లేదు. వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనదైన మాస్ స్టైల్తో ప్రేక్షకుల హృ�
NC 24 | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘట�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టి. అనంతరం బస్సుపై పడిపోయింది. దీంతో 21 మంది మర
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీం�