చేర్యాల ప్రాంతంలోని వివిధ వాగుల నుంచి రాత్రికి రాత్రే ఇసుకను మాయం చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే కొందరు వ్యక్తులు అర్ధరాత్రి దాటిన అనంతరం ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను సమీపంలో ఉన్న పట్ట�
సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు నెలలు, సంవత్సరాలు సమయం తీసుకునే
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన కేసులు నమోదు చేయనున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను హెచ్చరించారు. శుక్రవారం ధూళిమిట్ట మండలంలోని జాలపల్లిలో పోలీసుల కళాకారుల ఆధ్వర్యంలో సామాజిక రుగ్మతలపై కళాజాతను ఏర్పాటు
సాగు నీళ్లు లేక సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇటీవల మద్దూరు మండలం నర్సాయపల్లి, కొమురవెల్లి మండలంలోని లెనిన్నగర్, కొమురవెల్లి మండల కేంద్రంలో వరిపంటలు ఎండిపోవడంతో పశువులకు వ
సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యసేవలకు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీలో వైద్యులను చూపించుకుని మందులు తీసుకోవాలంటే రోగులకు చుక్కలు కనబడుతున్నాయి.సోమవారం దవాఖాన�
మిమ్మల్ని ఓడించి తప్పు చేశాం...మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది మాకు, క్షమించండి కేసీఆర్ సార్.. అంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో ఆటోడ్రైవర్లు స్టిక్కర్లను తమ ఆటోలకు వేసుకుంటున్నారు. వారం రోజులుగా కే�
భవిష్యత్తులో ఆర్టిఫీషియిల్ ఇంటెలిజెన్స్ న్యాయవ్యవస్ధలో కీలక పాత్ర పోషించనుందని హైకోర్టు జడ్జి విజయసేన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఫస్ట్క్లాస్ సివిల్ జూనియర
చేర్యాలలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థిను లు తరగతి గదులు వదిలి విద్యాలయం ఎదుట భైఠాయించారు. కొన్ని రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట దీక్షలు కొనసాగిస్తున్న
Cheryala | కారు కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి(Commits suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల( Cheryala) పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది.
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల( Cheryala) ప్రాంత అభివృద్దే తన లక్ష్యమని, పాత నియోజకవర్గం చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువస్తానాని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) అన్నారు.
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి.
MLA Palla | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(MLA Palla Rajeshwar Reddy) వారి ఆశీస్సులతో మల్లన్న క్షేత్రాన్ని, జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన�