Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం(Mallanna temple)లో ఈ నెల 11వ తేదీన హుండీ(hundi )లను విప్పి నగదును లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న నిర్వహించాల్సిన హుండీ లెక్�
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Kshetram) ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల శివనామస్మరణలతో శైవక్షేత్రం పులకరించి
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంటే ఓ కరువు ప్రాంతమని, ఒడ్లు పండని నేల అని ముద్ర వేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
చేర్యాల పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆద్యంతం ఫల్ జోష్ను నింపింది. ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో సీఎం కేసీఆర్ సభ గుబులు పుట్టించింది. పుట్టల నుంచి ఉసిళ్ల�
Palla Rajeshwar Reddy | ప్రతిపక్ష పార్టీల హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కండ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy )అ�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్�
Mallanna Temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారి ఆలయ హుండీలను మహా మండపంలో ఆలయ ఈవో ఏ.బాలజీ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగరావు పర్యవేక్షణలో గురువారం లెక్కింపులు జరిగా�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. అదివారం కొమురవెల్లి క్షేత్రానికి 8వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో �
కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. చివరి ఆదివారం, అగ్ని గుండాల సందర్భంగా 35 వేలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రారంభమైన మల్లికార�
చేర్యాల పట్టణంలో రూ.9కోట్ల వ్యయంతో ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణానికి నేడు మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. చేర్యాలలో 30పడకల దవాఖాన నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది.
సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు దివంగత శెట్టె మల్లేశం కుటుంబానికి రూ.16.10 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మల్లేశం ఇటీవల దారుణహత్యకు గురైన వ�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆల�
చేర్యాల మండలం గుర్జకుంట గ్రామంలో జడ్పీటీసీ శెట్టి మల్లేశం హత్య కేసులో అనుమానితులే నిందితులుగా తేలారు. కుల సంఘ వివాదాలు, రాజకీయ విభేదాలే హత్యకు కారణమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం జడ్పీటీసీ సభ్యుడు శెట్టె మల్లేశం(43) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామం గుర్జకుంటలో సోమవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాకింగ్ కోసం గుర్జకుంట క్రాస్రోడ్డు వైపు వెళ్లారు.