సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం జడ్పీటీసీ సభ్యుడు శెట్టె మల్లేశం(43) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామం గుర్జకుంటలో సోమవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాకింగ్ కోసం గుర్జకుంట క్రాస్రోడ్డు వైపు వెళ్లారు.
చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం (43) దారుణహత్యకు గురయ్యాడు. సోమవారం వేకువజామున వాకింగ్ వెళ్లిన జడ్పీటీసీపై గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి మారణాయుధాలతో దాడి చేశారు.
Terracotta Yakshini | చేర్యాల మండలానికి చెందిన ఆకునూరు గ్రామం బయట పాటిగడ్డ మీద ఇక్ష్వాకులకాలానికి చెందిన శైలిలో టెర్రకోట స్త్రీ శిల్పం దొరికింది. గతంలో ఇదే స్థలంలో
అంబేద్కర్ భవనం | చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo నిర్మిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇవాళ అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి | చేర్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నూతనంగా నిర్మించిన టాయిలెట్స్( సులబ్ కాంప్లెక్స్) నిరుపయోగంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోమ�