ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రోజు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నట్లు అనిపించలేదు. ఓ వైపు ఓటింగ్ జరుగుతుంటే.. మరోవైపు అధికార పార్టీ దౌర్జన్యకాండ సాగించింది. చెన్నూర్ మున్సిపాలిటీలో రాష్ట్�
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్, క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ
Balka Suman : చెన్నూరు మున్సిపాలిటీలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. మల్లేశం గౌడ్ ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్లగా, నేడు కాంగ్�
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్�
Chennur Voter List | చెన్నూర్ మున్సిపాలిటీలో మొత్తం 19,903 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 400లకు పైగా మృతులకు ఓట్లు ఉన్నాయి. వార్డుకు 900 నుంచి వెయ్యి మంది ఓటర్లు ఉండగా.. 25 నుంచి 30 వరకు మృతులకు ఓట్లు ఉండటం గమనార్హం.
చెన్నూర్ పట్టణం సమీపం నుంచి నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో కంకర తేలిన దారిలో నిత్యం రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేస�
చెన్నూర్ను జాతీయ స్థాయిలో నంబర్ వన్గా నిలుపుతున్న పట్టుగూళ్ల పెంపకాన్ని అటవీ శాఖ అడ్డుకుంటున్నది. రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలోని గిరిజనులను అ�
చెన్నూర్ మండలంలో యూరియా కొరతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి ఎరువులు సరఫరా చేసినట్లు గణాంకాలు చెబుతుండగా, మరి రైతులెందుకు బారులు తీరుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో గల ఆగ్రోస్ రైతు సే వా కేంద్రం వద్ద గురువారం వ్యవసాయ శాఖ అధికారులు పోలీసు పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వ ద్ద యూరియా పంపిణీ చేస్తారన్న �
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసానికి పాల్ప�
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో తాకట్టు బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసాని�
చెన్నూర్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఆర్థిక అవకతవకలు వె లుగులోకి వచ్చాయి. స్థానిక పాత బస్టాండు సమీపంలోని ఎస్బీఐ 2లో గురువారం తనిఖీ(ఆడిట్) నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో తేడాలు�
చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి క్రీడా ప్రాంగణం బాతుల పెంపకానికి నిలయంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్థానిక యువకులు క్రీడల్లో రాణించేందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు.