Amit Shah | నక్సలిజం (Naxalism) పై పోరులో ఇది గుర్తుంచుకోదగిన రోజు అని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amith Shah) అన్నారు. మావోయిస్టు పార్టీ (Maoist party) కి దశాబ్దాలపాటు అత్యంత కీలకనేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్రావు (Mall
Love Marriage | ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు.. మనసులు కలిస్తే ఏ వయసులోనైనా ప్రేమించుకోవచ్చు. వృద్ధాప్య వయసులోనూ ఓ వృద్ధుడు ప్రేమలో మునిగిపోయాడు. 35 ఏండ్ల మహిళను ప్రేమించి పెళ్లాడాడు.
Amit Shah | కేంద్రం ప్రభుత్వ (Union Govt) ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల (Maoists) లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit shah) ఈ వ్యవహారంపై కీల
Maoists | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Crime news | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని పెళ్లయిన 13 రోజులకే ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) హత్య చేయించిన ఘటనను మరువకముందే.. పెళ్లయిన 36 రోజులకే భర్తకు భార్య విషంపెట్టి �
తెలంగాణ - చత్తీస్గఢ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలతో మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్రం శాంతి చర్చలకు పిలుపునియ్యాల�
Chattishgarh | ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 28 మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(67) మృతి �
Chattishgarh | ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రక్తపుటేర్లు పారాయి..! భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లుగా సమాచారం..!
Hyderabad | ఛత్తీస్గఢ్ నుండి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. శనివారం జరిగిన ఈ పోరులో 8 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తున్నది. బీజాపూర్ జిల్లా గంగలూరు-కోర�