Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో నక్సలైట్లు (Maoists), భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
Encounter | ఛత్తీస్గఢ్-తెలంగాణ (Chattishgarh-Telangana) సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం ఉదయం నుంచి భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్న�
Naxalites | ఆపరేషన్ ఖగార్ (Operation Khagar) పేరుతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) నక్సలిజం (Naxalism) నిర్మూలనకు పూనుకున్నప్పటి నుంచి ఎంతో మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లలో మరణించారు. అదేవిధంగా భారీ సంఖ్యలో నక్సల్స్ విడతల వారీగా లొంగిప
Train accident | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బిలాస్పూర్ (Bilaspur) జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train accident) లో మృతుల సంఖ్య 11కు పెరిగింది.
Amit Shah | నక్సలిజం (Naxalism) పై పోరులో ఇది గుర్తుంచుకోదగిన రోజు అని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amith Shah) అన్నారు. మావోయిస్టు పార్టీ (Maoist party) కి దశాబ్దాలపాటు అత్యంత కీలకనేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్రావు (Mall
Love Marriage | ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు.. మనసులు కలిస్తే ఏ వయసులోనైనా ప్రేమించుకోవచ్చు. వృద్ధాప్య వయసులోనూ ఓ వృద్ధుడు ప్రేమలో మునిగిపోయాడు. 35 ఏండ్ల మహిళను ప్రేమించి పెళ్లాడాడు.
Amit Shah | కేంద్రం ప్రభుత్వ (Union Govt) ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల (Maoists) లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit shah) ఈ వ్యవహారంపై కీల
Maoists | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Crime news | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని పెళ్లయిన 13 రోజులకే ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) హత్య చేయించిన ఘటనను మరువకముందే.. పెళ్లయిన 36 రోజులకే భర్తకు భార్య విషంపెట్టి �
తెలంగాణ - చత్తీస్గఢ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలతో మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్రం శాంతి చర్చలకు పిలుపునియ్యాల�
Chattishgarh | ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.