Telangana | పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీ స్టడీ చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణ చర్యలు చేపట్ట�
Congress fight: ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. జాష్పూర్లో ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ మాట్లాడుతుండగా
Maoists surrender: మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలుపడం కోసం గత ఆగస్టులో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పోలీసులు చేపట్టిన పూనా నర్కోమ్ ( స్థానిక గోండు భాషలో కొత్త డాన్ అని అర్థం) క్యాంపెయిన్ బాగానే ప�
Pando tribes: దేశం, రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఏ ఊళ్లో చూసిన సీసీ రోడ్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు ఇంటింటికి తాగునీటి సౌకర్యం,
Nanda Kumar Baghel: బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు
న్యూఢిల్లీ : చత్తీస్ఘఢ్లో సీఎం భూపేష్ బాఘేల్, సీనియర్ నేత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ల మధ్య అధికార పోరు హస్తినకు చేరింది. పార్టీలో ఇరువురు నేతల మధ్య సాగుతున్న అధికార పోరుకు చె�
రాయ్పూర్: నదిలో చిక్కుకున్న నలుగురు బాలురను పోలీసులు రక్షించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని మనేంద్రగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా నీటి మట్టం ఒక్కస�