రాయ్పూర్: కరోనా మహమ్మారి దేశమంతటా మరోసారి కలకలం రేపుతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి వరుసగా 1.50 లక్షలకు పైగా కొత్త
కొత్తగూడెం, ఏప్రిల్ 11: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అతడు కాటే కల్యాణ్ ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ వెట్టి ఉంగాగా భావిస్తున్నారు. అత�
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు వీర మరణం పొందడాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకున్నది. ఎలాగైనా ఆ ఘటనకు దీటైన జ
రాయ్పూర్: నక్సలిజాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిసి నక్సలిజానికి ముగింపు పలుకుతామన్నార�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం భద్రతాసిబ్బందిపై జరిగిన నక్సల్స్ దాడిలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఘటనా స్థలంలో ఉన్న ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో కరోనా రెండవ వేవ్ కలకలం రేపుతున్నది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. గత వారం రోజుల్లో ఆరు వేలకుపైగా కరోన�
రాయ్పూర్: నక్సల్స్ పాతిపెట్టిన ఓ 8 కేజీల మందుపాతరను CRPF పోలీసులు నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చెర్పాల్ సమీపంలోని మొడిపారా ఏరియాలో మావోయిస్టులు పాతిపెట్టిన మందుపాతరన