రాయ్పూర్: కరోనా మహమ్మారి దేశమంతటా మరోసారి కలకలం రేపుతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి వరుసగా 1.50 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.68 లక్షలకు మందికిపైగా పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో కేసులు అధికంగా ఉన్న వివిధ రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.
తాజాగా ఛత్తీస్గఢ్లోనూ కరోనా విలయతాండవం చేస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది. మరోవైపు రాష్ట్రానికి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించాలనే నిబంధన తీసుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
ఇరాన్ అణు కేంద్రంపై సైబర్ దాడి !
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్