జడ్పీ సీఈవో సుధీర్బాబు దస్తురాబాద్ : గ్రామాల్లో వందశాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్బాబు సూచించారు. కొవిడ్ను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహిస్తు
సంపూర్ణ లాక్డౌన్| కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున�
సంపూర్ణ లాక్డౌన్| కరోనా ఉధృతి నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్ | గతకొంత కాలంగా తమిళనాడులో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి
కర్ణాటకలో కంప్లీట్ లాక్డౌన్!.. క్లారిటీ ఇచ్చిన సీఎం | గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలువుతోంది.
రాజస్థాన్లో 14 రోజుల లాక్డౌన్ | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి కేరళ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా రాజస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.
హర్యానా| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఇక రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్డౌన్ల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై సహా కొన్ని జిల్ల
రాయ్పూర్: కరోనా మహమ్మారి దేశమంతటా మరోసారి కలకలం రేపుతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి వరుసగా 1.50 లక్షలకు పైగా కొత్త