అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు ప్రత్యేక రైళ్లను (Sabarimala Special Trains) దక్షిణ మధ్య రైల్వే (SCR) ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచి (నవంబర్ 7) జనవరి వరకు 60 ప్రత్యేక రైళ్లను తిప్పనుంది.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు గుడ్న్యూస్ చెప్పింది. కాజీపేట, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా చర్లపల్లి మీదుగా పట్నాకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛట్పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను
చర్లపల్లి రైల్వే టెర్మినల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను హెచ్బీకాలనీ డి�
Bonthu Sridevi | చర్లపల్లి డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు.
SCR | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
గాలి దుమారానికి నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రవేశ ద్వారం రేకులు కూలిపోయాయి. దక్షిణ భాగం నిర్మించిన ప్రధాన ముఖద్వారం వద్ద రూఫింగ్ షీట్లు కింద పడిపోయాయి.
Charlapalli | రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు చెంగిచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కవిత తెలిపారు. ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరక�
నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు (Trains Cancelled) చేసింది. చర్లపల్లి-తిరుపతి (07257) రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అం
సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్కు తిరుగు పయాణయ్యారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి చర్లపల్లికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప�
నల్లగొండ మండలం చర్లపల్లిలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారును ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది.
గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం చర్లపల్లి గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్డును ఆదివారం ఆయన ప్రారంభ
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో