ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా 5 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీని నాసా అభివృద్ధి చేసింది. అంతరిక్ష మిషన్ల కోసం నాసా నిధులతో పర్డ్యూ వర్సిటీ పరిశోధకులు ‘సబ్కూల్డ్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా డాక్టర్ శరత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.05 గంటలకు జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోకి ప్రవేశించిన నూతన కలెక్టర్ పటాన్చెరు మండ�
ఎయిర్పోర్టు కౌంటర్లలో స్పైస్జెట్ సహా కొన్ని ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్పై రూ.200 అదనంగా వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తటంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించా�
న్యూఢిల్లీ, మే 31: హై క్వాలిటీ ఫొటోలకు సంబంధించి గూగుల్ ఫొటోస్లో ఇకపై అపరిమిత స్టోరేజీకి అవకాశం ఉండదు. ఫొటోల స్టోరేజీ 15జీబీ దాటితే చార్జీ విధించాలన్న గూగుల్ నిర్ణయం నేటి నుంచి(జూన్ 1) అమల్లోకి వచ్చింది. �