Minister Ponnam | డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం)BR Ambedkar Secretariat)లో సోమవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బాధ్యతలు(charge) స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శా�
Minister Ponguleti Srinivas Reddy | రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గురువారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం(BR Ambedkar Secretariat)లో బాధ్యతలు(Charge) స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్�
Siddaramaiah | ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ కోసం డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
Child kidnap | చట్టపరమైన నిషేధం లేనప్పుడు సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై జన్మ నిచ్చిన తండ్రిపై కేసు నమోదు చేయడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్పూర్ బెంచ్ పేర్కొంది. (Child kidnap) విడిపోయిన భార్య ఫిర్యాదు�
మీరు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి బదులు మీ బ్యాంక్ ఖాతాలో జమచేయాలనుకుంటున్నారా? వాటిపై సర్వీస్ చార్జీలు పడే అవకాశం ఉంది ఒకసారి మీ బ్యాంక్తో ఒకసారి చెక్ చేసుకోండి.
అమెరికాలో త్వరలో పాస్వర్డ్ షేరింగ్పై కొంత మొత్తం చార్జ్ చేయాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం 10 కోట్ల మంది నెట్ఫ్లిక్స్ వ్యక్తిగత వినియోగదారులు ఇతరుల ఖాతాలను విన�
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం కొలువుదీరింది. దేవస్థాన చైర్మన్గా లింగంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తలుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
ట్విట్టర్ యూజర్లపై ఎలాన్ మస్క్ మరో బాంబు వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన మస్క్..
బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ సీఎం బొమ్మై సర్కార్పై కాంగ్రెస్ నాయకుడు నాగరాజు యాదవ్ మండిపడ్డారు.
ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా 5 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీని నాసా అభివృద్ధి చేసింది. అంతరిక్ష మిషన్ల కోసం నాసా నిధులతో పర్డ్యూ వర్సిటీ పరిశోధకులు ‘సబ్కూల్డ్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా డాక్టర్ శరత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.05 గంటలకు జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోకి ప్రవేశించిన నూతన కలెక్టర్ పటాన్చెరు మండ�
ఎయిర్పోర్టు కౌంటర్లలో స్పైస్జెట్ సహా కొన్ని ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్పై రూ.200 అదనంగా వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తటంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించా�