రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
ట్విట్టర్ యూజర్లపై ఎలాన్ మస్క్ మరో బాంబు వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన మస్క్..
బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ సీఎం బొమ్మై సర్కార్పై కాంగ్రెస్ నాయకుడు నాగరాజు యాదవ్ మండిపడ్డారు.
ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా 5 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీని నాసా అభివృద్ధి చేసింది. అంతరిక్ష మిషన్ల కోసం నాసా నిధులతో పర్డ్యూ వర్సిటీ పరిశోధకులు ‘సబ్కూల్డ్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా డాక్టర్ శరత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.05 గంటలకు జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోకి ప్రవేశించిన నూతన కలెక్టర్ పటాన్చెరు మండ�
ఎయిర్పోర్టు కౌంటర్లలో స్పైస్జెట్ సహా కొన్ని ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్పై రూ.200 అదనంగా వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తటంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించా�