Chaos In Madhya Pradesh Assembly | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొన్నది. వర్షాకాల సమావేశాల ఐదవ రోజు కూడా ప్రతిపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. మంత్రి విజయ్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Air India flight crash | విమానం ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో గందరగోళం ఏర్పడింది.
Jail Break: పాకిస్థాన్లో మాలిర్ జిల్లా జైలు నుంచి సుమారు 216 మంది ఖైదీలు పరారీ అయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భూకంపం రావడంతో జైలు గోడ కూలిపోయింది. దీంతో ఆ జైలు గదుల్లో ఉన్న ఖైదీలు పరారీ అయినట్లు �
SUV rams | రద్దీగా, ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డులోకి ఒక వాహనం దూసుకొచ్చింది. అక్కడ పార్క్ చేసిన పలు బైకులను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో అక్కడున్న జనం షాక్ అయ్యారు. ఆ వాహన
New India Co-op Bank | కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ �
Ghaziabad court: ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జీతో పాటు లాయర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆ తర్వాత జడ్జీ ఛాంబర్ వద్ద భారీ సంఖ్యలో లాయర్లు గుమ్మిగూడారు. దీంతో వాళ్లను తర
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆ రాష్ట్ర జల మంత్రి ఆతిశీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. కాగా దీక్షను చేపట్టిన చోట కొంతమంది కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో క
Train Reverse | ఒక ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లో ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఆ రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ గందరగోళం నేపథ్యంలో అర కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిన ఆ రైలు వెనక్కి �
Meghalaya గవర్నర్ ఫాగు చౌహాన్ హిందీలో ప్రసగించడంపై వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ (వీపీపీ) ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కాన్రాడ్ సంగ్మాతో వీపీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అర్డెంట్ మిల్లర్ బసాయావ్మోయిట�
అది కరీంనగర్.. గురువారం, మధ్యాహ్న సమయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాసం.. తన యాత్రను ప్రభుత్వం ఆపినందుకు నిరసనగా అంటూ సంజయ్ అక్కడ ఉదయం 11 నుంచి 1 వరకు రెండు గంటల దీక్ష చేపట్టారు. ఆయన పక్కన ఇటీవల�
సాధారణ ప్రసూతి చేస్తున్న సమయంలో బిడ్డ మృతి చెందిన సంఘటన వనస్థలిపురం ఏరియా దవాఖానలో చోటు చేసుకున్నది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని బాలింత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బా�