వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులోని దర్గాలో మంగళవారం ఓ డమ్మీ రివాల్వర్ కలకలం రేపింది. బుద్ధారం నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు పక్కన పొలంలో ఉన్న దర్గాలో గుర్తుతెలియని వ్యక్తి డమ్మీ ర�
మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో ఇరువర్గాల మధ్య మతపరమైన విషయాలపై తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవర్గానికి చెందినవారి ప్రార్థనా మందిరం సమీపంలో విగ్రహం ఏర్పాటుపై తగాదా ఏర్ప
ప్రధాన మంత్రి గద్దె దిగినా శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడం లేదు. అధ్యక్షుడు గొటబయ కూడా పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నా ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం �
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ అసెంబ్లీలో శనివారం రగడ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై దాడి చే
స్మార్ట్ఫోన్ సహాయంతో సోషల్ మీడియాలోని చిత్ర, విచిత్ర వీడియోలు, ఫొటోలు చూస్తూ మునిగిపోతే ఎంత ముప్పో బుధవారం సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన హెచ్చరిస్తున్నది. యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ ఫ్ల
ఇరు వర్గాల మధ్య ఓ స్థల వివాదం చిలికి చిలికి గాలివనలా మారిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం ఇర్కిచేడ్లో చోటు చేసుకున్నది. ఎస్పీ రంజన్త్రన్కుమార్ కథనం మేరకు.. గురువారం ఇర్కిచేడ్లో అంబేద్క�
ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రం బుధవారం అర్ధరాత్రి రణరంగంగా మారింది. శివ పంచాక్షరీ మంత్రం ఆగిపోయి యాత్రికుల హాహాకారాలు.. ఉరుకులు.. పరుగుల శబ్దాలతో ప్రతిధ్వనించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ చాయ్ బండి వద్ద వ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని సిరతు కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ స్థానంలో పోటీ చేసిన యూపీ ఉప ముఖ్యమంత్రి �