మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. బుధవారం బీఆర్ఎస్ చండూరు మండల నాయకులు హరీశ్రావును ఆయన స్వగృహంలో కలిసి పరామర్శ
నిత్యం కురుస్తున్న వర్షాలతో చండూరు మండలంలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం చండూరులో ఆయన మాట్లాడారు.
చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ
చండూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి 2 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన భూతరాజు రామయ్య 44వ వర్ధంతిని శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆయన చ�
రాష్ట్రస్థాయి ఉడ్ బాల్, క్రికెట్ లెవన్ పోటీల్లో చండూరు మండల కేంద్రంలోని మరియానికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. భద్రాది కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉడ్ బాల్ పోటీల్లో పాఠశాల విద
కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కురుపాటి నగేశ్ ఇటీవల గుం
కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చండూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం చండూరు మండల కేంద్రంలో చేపట్టిన బంద్ విజ
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామం నుండి చొల్లెడు గ్రామానికి వెళ్లే మార్గంలో బోడంగిపర్తి గ్రామంలోని మురుగునీరు కాల్వ తవ్వి రోడ్డుపై వదలడం వల్ల మురుగునీరు రోడ్డుపై పారి, బురదగా మారి గుంతలు ఏర్పడ్డాయి.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల్లో "గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ" కార్యక్రమాన్ని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వైస్ చై�
చండూరు మండలం కస్తాల గ్రామంలో ఇమడపాక లక్ష్మమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శనివారం పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం, ఒక క్వింటా బియ్యం అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ చండూరు పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీశ్ ప్రజలను కోరారు. గురువారం ఆయన స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్షకులు, �
వేధింపులు తాళలేక మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో చోటుచేసుకుంది.
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ తెలిపారు.
కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో చండూరు పట్టణ, మండల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఆకాంక్షించారు.