ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించి ఆరోగ్యమైన జీవితం అనుభవించవచ్చని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలోనీ 10వ వార్డులో ఇంటింటికి హోమ్�
ప్రతి ఎకరాకు జియో టాగిoగ్ చేయనున్నట్లు చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ తెలిపారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ రైతు వేదిక నందు గురువారం గ్రామ సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించిన కాటన్ కపాస్
కౌలు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా తక్షణమే నిధులు విడుదల చేయాలని కౌలు రైతు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండమీది వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడ�
చండూరు మండలం కస్తాల రైతు వేదిక నందు గ్రామ సర్పంచ్ లేదండ సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు పలు �
కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చండూరులో జరిగిన ఏఐటీయూసీ �
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైన నేపథ్యంలో శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇన్చ�
మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ చైతన్య వెంచర్కు సంబంధించిన లేఅవుట్ ఆమోద
చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం నిర్వహించే ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్�
చండూరు మండల పరిధిలోని చొప్పరవారిగూడెంలో బుధవారం విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన చొప్పరి చందు కుటుంబాన్ని బీఆర్ఎస్ చండూరు మండల నాయకులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా చేతికి అందివొచ్చిన కొడుకు అకస్�
అబద్దాలతో, బూటకపు హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా మంగళవారం చండూర�
పిడుగు పడడంతో ఎద్దు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాస్కానీగూడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గాలి దుమారం రావడంతో గ్రామంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పగిళ్ల శేఖర
ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్రను సమగ్రంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రత్యేక సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన తెలుగు సాహిత్య పరిశోధకుడు, అధ్యా�