సమాజంలోని పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందజేయడమే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం అని బీజేపీ నల్లగొండ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది మునగాల నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు శనివారం నల్లగొండ అడ్మినిస్ట్
చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ బోయపల్లి సురేందర్ గౌడ్, యాదయ్య గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి
జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చండూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు. చండూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నల్ల బ్�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు యేసు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాద�
చేనేత కార్మికులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తానని, కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటానని చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జూలూరు శ్రీనివాసులు అన్నారు. చండూరుకు చెందిన చేనేత కార్మికుడు చి�
నాబార్డ్, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం రైతు సేవా సహకార సంఘం చండూరు ప్రాంగణంలో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు, జిల్లా క�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి నది జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అ
గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చండూరు మం�
చండూరు మండల ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
చండూర్ మండలం అలాగే మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు.
చండూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిన ప్రెస్ క్లబ్ భవన పునర్నిర్మాణానికి ఈవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమావేశాలకు, �
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల, రోడ్ల వెంట మొక్కలు పెంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలో ఇంటిం�