కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చండూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం చండూరు మండల కేంద్రంలో చేపట్టిన బంద్ విజ
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామం నుండి చొల్లెడు గ్రామానికి వెళ్లే మార్గంలో బోడంగిపర్తి గ్రామంలోని మురుగునీరు కాల్వ తవ్వి రోడ్డుపై వదలడం వల్ల మురుగునీరు రోడ్డుపై పారి, బురదగా మారి గుంతలు ఏర్పడ్డాయి.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల్లో "గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ" కార్యక్రమాన్ని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వైస్ చై�
చండూరు మండలం కస్తాల గ్రామంలో ఇమడపాక లక్ష్మమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శనివారం పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం, ఒక క్వింటా బియ్యం అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ చండూరు పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీశ్ ప్రజలను కోరారు. గురువారం ఆయన స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్షకులు, �
వేధింపులు తాళలేక మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో చోటుచేసుకుంది.
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ తెలిపారు.
కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో చండూరు పట్టణ, మండల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఆకాంక్షించారు.
చండూర్ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కురుపాటి పరశురామ్ చండూర్ పట్టణంలోని మరియనికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు గుండ్రపల్లి గ్రామం నుండి చండూరు పాఠశాలకు వెళ
సమాజంలోని పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందజేయడమే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం అని బీజేపీ నల్లగొండ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది మునగాల నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు శనివారం నల్లగొండ అడ్మినిస్ట్
చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ బోయపల్లి సురేందర్ గౌడ్, యాదయ్య గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి
జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చండూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు. చండూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నల్ల బ్�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు యేసు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాద�