మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ చైతన్య వెంచర్కు సంబంధించిన లేఅవుట్ ఆమోద
చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం నిర్వహించే ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్�
చండూరు మండల పరిధిలోని చొప్పరవారిగూడెంలో బుధవారం విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన చొప్పరి చందు కుటుంబాన్ని బీఆర్ఎస్ చండూరు మండల నాయకులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా చేతికి అందివొచ్చిన కొడుకు అకస్�
అబద్దాలతో, బూటకపు హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా మంగళవారం చండూర�
పిడుగు పడడంతో ఎద్దు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాస్కానీగూడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గాలి దుమారం రావడంతో గ్రామంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పగిళ్ల శేఖర
ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్రను సమగ్రంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రత్యేక సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన తెలుగు సాహిత్య పరిశోధకుడు, అధ్యా�
వీఓఏలకు రూ.20 వేల కనీస వేతనం కల్పించాలని వీఓఏల సంఘం చండూరు మండల అధ్యక్షుడు పర్సనబోయిన యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మోకాళ్లపై న
నల్లగొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. చండూరులో
వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి ప్రజలకు పిలుపునిచ్చారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం కళాజాత బృందాల ద్వారా మండలంలో
చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరులో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మా�
చండూరుకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ చండూరు మున్సిపల్ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్దకు రావాలని కోరుతూ నల్లగొండ డిపో మేనేజర్ రమణకు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం వినతి ప�
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు అన్నారు. ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరు