భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్ల
చండూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ బండారు యాదగిరి సోమవారం పరిశీలించారు. మండల పరిధిలోని ధోనిపాముల, నేర్మట గ్రామాలను సందర్శించి ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భం�
చండూరు మండలంలో పలువురి లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. పుల్లెంల గ్రామానికి చెందిన బొడ్డు సత్తయ్యకు..
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీజేపీ చండూరు మండల కోశాధికారి బరిగల లింగస్వామి, బోడంగిపర్తి మాజీ బూత్ అధ్యక్షుడు పందుల గిరి, యువజన నాయకుడు వర్కాల స్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు..
చండూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ చండూరు పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓ పద్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యా సంవత్సరం నుండి ఆధునిక వసతులతో ప్రారంభించబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ను చండూరులో ఏర్పాటు చేయాలని బీజేపీ చండూరు మండలాధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు కోరారు
చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన బోయపల్లి మహేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాలు విరగడంతో ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహేశ్ ఆర్థిక స్థితి విషయాన్ని..
చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ కోరారు. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఈ �
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం కస్తాల గ్రామంలో కీ.శే.బొమ్మరబోయిన మల్లయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కస్తా
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నల్లగొండ జిల్లా నాయకుడు జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. గురువారం చండూర
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మునుగోడు నియోజకవర్గం, చండూరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి శూన్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం
చండూరు మండలంలోని ధోనిపాముల గ్రామానికి చెందిన పడసనబోయిన యాదయ్య (గణి) తండ్రి మాసయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం ఒకవైపు, కుటుంబంలో ఆరోగ్య సమస్యల కారణాల వల్ల..
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4, 5వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర
మున్సిపల్ ఎన్నికల వేళ చండూర్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చండూరు మున్సిపాలిటీకి చెందిన ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాంధారి రవి గౌడ్, ఆయన అనుచరులు, పలువురు యువకులు పెద్ద ఎత్తు�
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో "ఆల్ ఈజ్ వెల్" అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ వి�