నాబార్డ్, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం రైతు సేవా సహకార సంఘం చండూరు ప్రాంగణంలో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు, జిల్లా క�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి నది జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అ
గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చండూరు మం�
చండూరు మండల ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
చండూర్ మండలం అలాగే మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు.
చండూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిన ప్రెస్ క్లబ్ భవన పునర్నిర్మాణానికి ఈవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమావేశాలకు, �
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల, రోడ్ల వెంట మొక్కలు పెంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలో ఇంటిం�
తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని చండూరు వ్యవసాయ అ
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మాదిగ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్ అన్నారు.
చండూరు మండలంలోని పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వివిధ పంటలను పుల్లెంల ఏఈఓ పవన్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్తి పంటకు డ్రోన్ తో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడాన్ని పరిశీలించారు.
చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి పత్తి చేనులో మంగళవారం నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎంసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మంచికంటి వెంకటరమణ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బోడంగిపర్తి మంచికంటి గోపమ్మ స్మారక జిల్లా పరిషత్ �
త్రిఫ్ట్ ఫండ్ కడుతున్న కార్మికులందరికీ నేతన్న భరోసా కల్పించాలని పద్మశాలి సంఘం చండూరు అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య అన్నారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘం సభ్యులతో కలిసి శ�