చండూరు మున్సిపాలిటీ చౌరస్తాలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండనక, వాననక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి
అవినీతికి పాల్పడుతున్న అధికారులు, లంచాలు తీసుకుంటున్న వారి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని, ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను హెచ్చ�
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ (MGNREGA) పథకం స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వీబీ జీ–రామ్ జీ) పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల క�
ఇరుకుగా ఉన్న రోడ్లను డబుల్ రోడ్డుగా మార్చాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీ నుండి లకినేనిగూడెం, గుండ్రపల్లి రోడ్డులో ఉన్న హై స్కూల్, తాసీల్దార్, డిగ్రీ కళాశా�
మాధక ద్రవ్యాలు సేవించే వారిని పట్టించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్
చండూరు మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సరికొండ ముత్యాలు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోడంగిపర్తి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ముత్యాలు గౌడ్ను చండూరు మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన ఉప సర�
చండూరులో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ అన్నారు. చండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో గల సమస్య
చండూరు మండల కేంద్రంలోని 1962 అంబులెన్స్ను జిల్లా ఈఎంఈ ప్రదీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1962 సంచార పశు వైద్యశాల అత్యవసర సేవలను ప్రవేశ పెట్టిందన్నార�
విద్యుత్ షాక్తో బోరు బావి మోటార్ తీసే మెకానిక్ మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...
రెవెన్యూ కార్యాలయంలో ఆన్లైన్ రికార్డులు మాయమైన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండూర్ తాసీల్దార్ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన ఆన్లై�
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు.
చండూరు ఎస్ఐ శివకుమార్పై చర్యలు తీసుకోవాలని చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భ
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లెనిన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్
ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించి ఆరోగ్యమైన జీవితం అనుభవించవచ్చని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలోనీ 10వ వార్డులో ఇంటింటికి హోమ్�
ప్రతి ఎకరాకు జియో టాగిoగ్ చేయనున్నట్లు చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ తెలిపారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ రైతు వేదిక నందు గురువారం గ్రామ సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించిన కాటన్ కపాస్