రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్లుగా నలుగురు నియమితులయ్యారు. పీవీ శ్రీనివాస్రావు, పర్విన్ మోహిసిన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చీఫ�
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్�
రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిం ది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తోపాటు ఏడుగురు కమిషనర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండల పరిధిలోని గట్టుఇప్పలప�
వేసవికాలంలో ఫైవ్స్టార్ ఏసీలు వాడితే 60% మేర విద్యుత్తు ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సౌతిండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఓ తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఇంధన సామర్థ్య రంగంలో సుదీర్ఘ అనుభమున్న అస్పరి చంద్రశేఖరరెడ్డికి కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)
సాధారణ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరు సీఐ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వా�
ఆల్ఇండియా స్విమ్మింగ్ మాస్టర్స్ చైర్మన్గా కోకాపేటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల చంద్రశేఖర్రెడ్డి ఎన్నికయ్యారు. తమిళనాడులో ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆ�
టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. నేడు ఈ నిర్మాత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేకరుల సమావేశం ఏర్ప�
వయస్సుతో నిమిత్తం లేకుండా 60,70,80 సంవత్సరాలు పైబడిన వైద్యులు క్రీడల్లో పాల్గొనడం తనను ఆశ్చర్యపరిచిందని జిల్లా జడ్జి సునీతా కుంచాల అన్నారు. తమ ఆరోగ్యమే కాకుండా ప్రజలు సైతం ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలపై అవగా�