తెలంగాణలో సుమారు ఏడు శాతం జనాభా ఉన్న బంజారాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని సందర్భాలు రెండే రెండు. ఒకటి, చంద్రబాబు హయాంలో, రెండు ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రజాపాలనలో. బంజారా ఓట్లను వాడుకొని అధికారం చ�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘బిగ్' టీవీకి ఏపీ ప్రభుత్వం కానుక ఇచ్చి ంది. ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించే కార్యక్రమాల రూపకల్పన, ప్రసారానికి రూ.59 లక్షలు విడుదల చేసింది.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు ఘోరంగా పతనమవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు శ్రమకు తగిన ఫలితం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2011లో అటువంటి ఒకానొక రోజున.. క్షేత్రస్థాయిలో తెలంగాణ అనేదే లేదని నిరూపించదలిచినవాడై చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పాలకుర్తిలోని ఓ పొలం దగ్గర ఓ రైతు కనిపించాడు.
ఐఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్ర భుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీ ర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ అధికార ప్రతి
ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ సీఎస్ఎస్ ఏర్పాటులో, నిర్వహణలో ఎంతగానో సహకరించారు. అప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పని చేస్తున్నాను. నాతో పాటు మరో సీనియర�