అనతి కాలంలోనే గొప్ప విద్యాసంస్థగా పేరు తెచ్చుకున్న ఈ కాలేజీ దాదాపు 60 సంవత్సరాలు మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండింది. 1924లో అంటే చంద్రబాబు పుట్టడానికి 26 ఏండ్ల ముందు స్థాపించబడిన ఉస్మానియా యూనివర్సిట�
ఓవైపు గోదావరి-కావేరీ (జీసీ) నదుల అనుసంధానం అంటూ కేంద్రం.. మరోవైపు గోదావరి- పోలవరం-బనకచర్ల (జీపీబీ) లింక్ ప్రాజెక్టు అంటూ ఏపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్నాయి.
బనకచర్ల ప్రాజెక్టును కట్టి, తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండటం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగా
రేవంత్ వాచాలతకు అడ్డూ అదుపూ ఉండదు. పితృస్వామ్యం, ఫ్యూడల్ మనస్తత్వం సహా వ్యక్తిగత లంపెనిజం కూడా తోడైతే వచ్చే మాటలు ఇవిగో ఇట్లా ఉంటయి.తినడానికి పాలకోవా లేదు గానీ ఉంచుకోవడానికి మియామాల్కోవా కావాలన్నడంట.�
రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియని ఓ అజ్ఞాని అని, అయినా నీళ్లను ఎత్తిపోసేందుకు మోటర్లు ఏవి వాడుతారో తెలియకుండా మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
సెల్ఫ్గోల్ చేసుకోవడంలో రేవంత్కు మించిన నాయకుడు ఎవరూ తెలంగాణలో కాగడా పెట్టి వెతికినా దొరకడు. సవాళ్లు చేయడం, తోక ముడవడంలో రేవంత్ రికార్డును ఎవరూ చెరపలేరు. ఉమ్మ డి రాష్ట్రంలో, నాటి అసెంబ్లీలో రెచ్చిపోయ