చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సాగని నిరంజన్ మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చిత్రియాల గ్రామంలో..
భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్యను, ఇందుకు సహకరించిన ఆమె ప్రియుడిని, అక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ నెల 19న మృతిచెందిన రమావత్ నర్స�
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు శుక్రవారం చందంపేట మండలం పోలేపల్లి, గుంటిపలీ కేంద్రం వద్ద ఆందోళన చేశారు
చందంపేట మండలం నేరడుగొమ్ము గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అరెకంటి విజయ్ తండ్రి రాములు మృతి చెందారు. మృతదేహాన్ని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ �
చందంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో భాగంగా 2024 నుండి 2025 వరకు సుమారు రూ.5 కోట్లతో చేపట్టిన ఉపాధి పనులపై శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ అధికారుల ఆధ్వర్య
రైతుల భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించి భూ సమస్యలపై అధికారులను అడ�
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్ పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం చందంపేట, మురుపునతుల, బంధమీద్ తండా, మానవత్ తండాలో పలు అభివృద్ధి కా
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుండి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు..
చందంపేట మండలంలోని ఏపాలపాయ తండాలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను గ్రామ సర్పంచ్ కేతావత్ నీలా మకట్ లాల్ ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన..
అటవీ శాఖ అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చందంపేట మండలం గువ్వలగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా బీట్ ఆఫీసర్లతో ఎఫ్బీఓ సంగీత, ఎఫ్ఆర్ఓ సుమన్ చందంపేట మండలంలో ప�
చందంపేట మండలంలోని గాజులపురం గ్రామంలో పలువురి రైతులకు సంబంధించిన భూములు అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం తాసీల్దా
చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.