చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు సమయ పాలన పాటించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం చందంపేట మండలంలోని పీహెచ్సీని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్�
ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. జనహిత కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పోలియో నాయక్ తండాలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ ఆదేశానుసారం మెనూ పాటించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను ఆయన సం�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు సోమవారం చందంపేట తాసీల్దార్ కార్యాలయం వద్ద నిరస
యూరియా లభించక గత వారం రోజులుగా చందంపేట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పోలేపల్లి స్టేజి వద్ద చిట్యాల సహకార సొసైటీకి 400 బస్తాల యూరియా రావడంతో శనివారం రైతులు భారీగా వచ్చారు.
దేవరకొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. మార్నింగ్ వాక్ (జన హిత ) కార్యక్రమంలో భాగంగా గురువారం దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డులో పలు శాఖల అధిక
భూముల సర్వేకు రైతులు సహకరించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని ఏపాలపయుతండాలో సర్వే నంబర్ 8లో 960 ఎకరాలకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూ సర్వే నిర్యహించారు.
చందంపేట మండలంలోని వివిధ గ్రామాల ఓటర్ జాబితాను అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పరిశీలించి తుది జాబితాను సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించినట్లు ఎంపీడీఓ లక్ష్మి తెలిపారు ఎంపీటీసీల వారీగా �
చందంపేట మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని పొగిళ్లా, కంబాలపల్లి, వెల్దురుపల్లి, బొల్లారం, ఉస్మనుకుంట, పాత తెల్దేవరపల్లి, ముత్యతండ�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి అన్నారు. మంగళవారం చందంపేట మండలంలోని తెల్దేవర్పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడ