చందంపేట: నక్కలగండి ప్రాజెక్టు సమీపంలో నిల్వ ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్యతండా గ్రామ సమీపం
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది.