హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో (Khazana Jewellery) కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad | హైదరాబాద్ నగరంలో దొంగలు పడ్డారు. వేర్వేరు చోట్ల యథేచ్ఛగా భారీ దోపిడీలకు పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ అంతర్రాష్ట్ర ముఠాలు స్వైరవిహారం చేశాయి.
తారా నగర్ లోని హిందూ స్మశాన వాటికలోనీ దింపుడు కల్లం ప్రాంతంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలకు షెడ్డు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న స్థానికులు కొండ విజయ్ , మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి లు �
హైదరబాద్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సరసమైన ధరకే ప్లాట్స్ అని చెప్పి కోట్లాది రూపాయలను వసూలు చేసింది. కానీ కస్టమర్లకు మాత్రం అనుకున్న సమయానికి ప్లాట్స్ను అందించలేదు. దీంతో మోస
Chanda Nagar | హైదరాబాద్ చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని కేఎస్ఆర్ ఎన్క్లేవ్లో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో చెరువుల్లా మారుతున్నాయి. ఈ సమస్యపై ఎంతోకాలంగా కాలనీ వాసులు అధికారుల�
ఆస్తిపన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య దుకాణంపై చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు దారుణానికి ఒడిగట్టారు. పలుమార్లు నోటీసులిచ్చినా యజమాని స్పందించకపోవడం తో, దుకాణం ఎదుట జేసీబీతో గుంత తవ్వా రు.
GHMC | మియాపూర్, మార్చి 6 : చందానగర్ సర్కిల్ పరిధిలో పన్ను బకాయిదారులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో భారీగా పన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య భవనాన్ని కొద్ది రోజుల క్రితం సీజ్ చేశారు. పన�
చందానగర్ సర్కిల్ పరిధిలోని జాతీయ రహదారిపై పాదచారుల వంతెనకు సంబంధించి లిఫ్ట్, ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ఫలితంగా పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఎస్కలేటర్ పనిచేయకపోతున్న ప్పటికీ అధికార�
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. చందానర్ గుల్మొహర్లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి కొందరు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పక్కాసమాచారం అందుకున్న పోలీసులు ఆ వైద్యుడి ఇం�
Hyderabad | ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, మియాపూర్, చందానగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, బోలక్పూర్,
కొండాపూర్ : అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన ప్రజా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగర్ �
కాచిగూడ : అనారోగ్యంతో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారంపై ఓ వృద్ధుడు మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వృద్ధుడు (60)ఆదివారం చందానగర్ రైల్వేస్టేషన్�