Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనున్నది. ఇప్పటికే ఐసీసీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
Champions Trophy | వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) జట్టును ప్రకటించింది. కెప్టెన్ బాధ్యతలను జోస్ బట్లర్కు అప్పగించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టార్ ఆల్ రౌండర్ బెన్ �
విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజే రికార్డులు బద్దలయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీలో బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్లేయర్లు రికార్డుల మోత మోగించారు. అరుణాచల్ప్రదేశ్తో శనివారం జరిగిన మ్యాచ్లో పంజ�
Champions Trophy | వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగననున్నది. ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల
Shreyas Iyer | ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తనను తొలగించిన బీసీసీఐ (BCCI) కి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఓ క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో అద్భుత సెంచరీ ద్వారా ఈ మెసేజ్ �
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలకు ఫుల్స్టాప్ పడింది. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమన్న భారత్ ప్రతిపా�
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. అయితే, ఇప్పటికే టోర్నీపై సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. పాక్కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్
చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం శనివారం తేలనుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ టోర్నీపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. పీసీబీ, బీసీసీఐ మధ్య ఈ జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు
ICC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడిగా జైషా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన ఆయన ఐసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా ఆయన 16 మంది బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. అయిత�
Champions Trophy | వచ్చ ఏడాది పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ వెంట్కు టీమిండియాను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని సూచించిం
Champions Trophy | ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్
Tejashwi Yadav | వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం టీమ్ఇండియా (Team India) జట్టును దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు పంపకూడదన్న బీసీసీఐ (BCCI) నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.