Champions Trophy | ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్
Tejashwi Yadav | వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం టీమ్ఇండియా (Team India) జట్టును దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు పంపకూడదన్న బీసీసీఐ (BCCI) నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Hybrid model: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్ను వినియోగిస్తే, దాన్ని ఆమోదించబోమని ఇవాళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఈ విషయాన్ని చేరవేసింది.
Mohammed Shami: షమీ రీ ఎంట్రీపై ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం అతను రంజీలో రాణించాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పర్ఫార్మ్ చేస్తున్నాడు. అయితే టీమిండియాతో అతను జతకట్టేందుకు.. బీసీసీఐ పెద్ద డెడ్�
Champions Trophy | వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ను ప్రకటించలేదు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ క్రమంలో దాయాది దేశానికి వ
చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు ఇంకా తెరపడటం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమని బీసీసీఐ పేర్కొన్న నేపథ్యంలో ఐసీసీ సంప్రదింపులకు దిగింది.
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. సన్నాహకాలను సమీక్షించేందుకు ఐసీసీ ప్రతినిధి బృందం ఈ నెలలో పాక్లో పర్యటించనున్నది. అయితే, ఇక టోర్నీలో భారత్ పాల్గొం�
భారత్, శ్రీలంక వన్డే పోరుకు వేళయైంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసి మంచి జోరుమీదున్న టీమ్ఇండియా అదే ఊపులో లంకను వన్డేల్లో చిత్తుచేయాలని చూస్త�
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 2018లో తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, భార్య నమోదు చేసిన గృహహింస కేసు కారణంగా మానసికంగా చితికిపోయాడా? అంటే అవుననే అన్నాడు అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్. ఇటీవ�
వచ్చే ఏడాది తమ దేశంలో జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ నిరాకరించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Champions Trophy | భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాక్పై విరుచుకుపడ్డాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశారు. 2025లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహాలను ప్
Champions Trophy 2025 | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు కొనసాగనున్నది. ఫైనల్ 9న జరుగనుండగా.. ఏదైనా కారణంతో రద్దయితే మార్చి 10న రిజర్వ్ డే నిర్ణయించారు. ఈ టోర్
Jay Shah: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్నారు. టీ20లక�