Team India: చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడనున్నాడు. అయితే ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు అతని స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. 15 మంది సభ్యుల జట్టును ఇవాళ ప్రకటించారు. సిరాజ్, శాంసన్కు చోటు �
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఐసీసీ ఈవెంట్లో పాల్గొననున్న జట్టును ముంబయిలో శనివారం ప్రకటించనున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప�
Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత ప్లేయర్లను కూడా పీసీబీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆ టోర్నీకి చెందిన ప్రారంభోత్సవ వే
Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెంబా బావుమా నాయకత్వంలో ఐసీసీ ఈవెంట్లో దక్షిణాఫ్రికాలోకి బరిలోకి దిగనున్నది. గాయాలతో జాతీయ జట్టుకు �
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టును ఆదివారం ప్రకటించింది. జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్కు ఈ జట్టులో చోటు కల్పించలేదు. ఇటీవ�
Jasprit Bumrah | టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్టు సమయంలో బుమ్రా వెన్నునొప్పి బారినపడ�
Tamim Iqbal | చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్కు షాక్ తగిలింది. తమీమ్ ఇక్బాల్ ఇంటర్నేషనల్ క్రికెట్కు మరోసారి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంతకు ముందు గతేడాది జూలైలో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విధి�
Champions Trophy | వచ్చే నెలల్ చాంపియన్స్ ట్రోఫీలోని మ్యాచులకు ముందు టీమిండియా దుబాయిలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నది. ప్రస్తుతం ఐసీసీ ప్రాక్టీస్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్తో పాటు నాలుగు వేదికల్లో సదుపాయ
తీవ్ర వేదనను మిగిల్చిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెట్ జట్టు ఎదుట మరో కఠిన సవాల్! వచ్చే నెల పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక �
UK politicians: చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడవద్దు అని ఇంగ్లండ్ రాజకీయవేత్తలు తీర్మానించారు. సుమారు 160 మంది ఎంపీలు ఓ లేఖపై సంతకం చేశారు. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న �
Gautam Gambhir | భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఐదు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టుతో తలపడుతున్నది. ఇప్పటికే సిరీస్లో టీమిండియా 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరా
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు దాదాపు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్ను పాకిస్థాన్ గెలుచుకున్నది. పాకిస్థాన్తో పాటు ఆతిథ్యం ఇవ్వన�
Champions Trophy | వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. పాక్ వేదికగా జరుగనున్న ట్రోఫీ షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ కరాచీలో న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో తలపడనున్�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరిగే అవకాశం కనిపిస్తున్నది. యూఏఈ క్రికెట్ బోర్డుకు చెందిన షేక్ నహ్యాన్ అల్ ముబారక్తో ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చ�