జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరుద్యోగ యువత చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమంపై రాష్ట�
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని యూత్ డిక్లరేషన్ను అమలు చేస్తామని హామీలిచ్చి రేవంత్ సర్కారు తమను నిండా ముంచిందని నిరుద్యోగులు కన్నెర్ర జేశార�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వచ్చే నెల 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం హైద�
‘చలో సెక్రటేరియట్'ను విజయవంతం చేయాలని 12 యూనివర్సిటీల్లోని పార్ట్టైం లెక్చరర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం పార్ట్టైం అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాక
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, డిసెంబర్ 5న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధులు రాష్ట్రవ్య�
రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తక కొనసాగుతున్నది. నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి (Chalo Secretariat) పిలుపులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరుద్యోగలు, జన�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్కు 1:100 ప
రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 15న రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత పిలుపునిచ్చింది.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలు ఏమున్నాయో వైసీపీ నేతలు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని