ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టనున్న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే.. బస్సులను రోడ్లపైనే నిలివేస్తామని ఆర్టీ
TGSRTC | తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేంళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆర్టీసీ యూనియన్లు మండిపడుతున్నాయి.
తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాటపంథానే సరైన మార్గమని ఆర్టీసీ కార్మికులు ‘చలో సెక్రటేరియట్'కు సన్నద్ధమవుతున్నారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో డిపో నుంచి �
‘ఎన్నాళ్లీ బానిస బతుకులు. ఇంకెన్నాళ్లీ ఊడిగం. 50 వేల మందిమి 30వేలకు వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి. తిప్పాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు తగ్గారు. పని భారం మరీ దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు
ఆర్టీసీ రక్షణతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నది.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరుద్యోగ యువత చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమంపై రాష్ట�
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని యూత్ డిక్లరేషన్ను అమలు చేస్తామని హామీలిచ్చి రేవంత్ సర్కారు తమను నిండా ముంచిందని నిరుద్యోగులు కన్నెర్ర జేశార�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వచ్చే నెల 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం హైద�
‘చలో సెక్రటేరియట్'ను విజయవంతం చేయాలని 12 యూనివర్సిటీల్లోని పార్ట్టైం లెక్చరర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం పార్ట్టైం అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాక
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, డిసెంబర్ 5న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధులు రాష్ట్రవ్య�