హెల్మెట్ను ధరించాలని పోలీస్ స్టేషన్లో, గ్రామాల్లో సైతం ప్రచారాలు చేస్తున్నామని అయినా కొంత మంది అశ్రద్దగా ప్రవర్థిస్తూ హెల్మెట్లు వాడకుండానే రోడ్డుపై వచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని రామా�
దేశవ్యాప్తంగా నిరుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వేసిన చలాన్ల మొత్తం రూ. 12 వేల కోట్లుగా ప్రముఖ ఆటోటెక్ సంస్థ కార్స్ 24 సోమవారం పేర్కొంది. ఇందులో రూ. 9 వేల కోట్లు వినియోగదారులు చెల్లించలేదని తెల�
ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటైతే అక్రమ పార్కింగ్లతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావించిన పట్నం వాసులు, వాహనదారుల ఆశలు నీటిమీద రాతలుగానే మారాయి. గత బీఆర్ఎస్ హాయాంలో నాటి
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ట్రాఫి క్ నియంత్రణను గాలికొదిలేసి ఒకరు చలాన్లు వేస్తుంటే.. మరొకరు చలాన్లు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Traffic Challans | కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. రికార్డు స్థాయిలో సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.89 లక్షల మేర చలాన్లు జారీ చేశారు.
మంగళవారం... ఉదయం 11 గంటలు.. నల్గొండ క్రాస్రోడ్డు నుంచి చాదర్ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ... మరో వైపు నల్గొండ క్రాస్రోడ్డులో వాహనాలకు చలాన్లు రాస్తూ ట్రాఫిక్ పోలీసులు... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ట్
వాహనదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 25వ తేదీ వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ఈ నెల 10వ తేదీ వరకు చెల్లించుకునే అవకాశం కల�
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుక
మీ వాహనాలకు భారీగా చలాన్లు ఉన్నాయా.? మార్చి నెలలో కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోగించుకోలేక పోయారా..? అయితే నూతన ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
Auto Driver Issuing Challans | వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఒక ఆటో డ్రైవర్ చలాన్లు జారీ చేశాడు. (Auto Driver Issuing Challans) ఈ విధులు నిర్వహించాల్సిన ఆర్టీవో అధికారులు ఆటో డ్రైవర్తో ఈ పని చేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియ�
నడుస్తున్న కారుపై (Moving cars) స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులకు పోలీసులు షాకిచ్చారు. రూ.లక్షకు పైగా ఫైన్ వేయడంతోపాటు కేసు నమోదుచేశారు. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బరేలీలో (Bareilly) పూటుగా తాగిన యువకులు హైవైపై రెండు స్క�
వాహన ఫిట్నెస్.. పర్మిట్.. రోడ్డు ట్యాక్స్.. ఇన్సూరెన్స్.. చలాన్లు ఇలా రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్నులను చెల్లించకుండా కొందరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అలాంటి వారి�
పాలా శాఖ నుంచి ప్రజలకు చేరాల్సిన ఆధార్ కార్డులు, ఏటీఏం కార్డులు, వాహనాలకు సంబంధించిన చలానాలు, ఇతర ఉత్తరాలను చెరువునీటిలో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.వందలు ఖర్చు చేసి ఆధార్కార్డులకు దరఖాస్తు చేస�
ఇక్కడ కనిపిస్తున్న బండి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. భిక్కనూర్ పోలీసులు టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ వాహనంపై 42 చలాన్ల రూపంలో రూ. 43470 జరిమానా పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు.