పెండింగ్ చలాన్ల క్లియరెన్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 45 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తూ.. జరిమానాల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల 15వ తేదీతో ముగిసింది. నగర�
పోలీసులు తరుచూ బైక్కు చలాన్లు విధిస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి పోలీసుల ఎదుటే తన బైక్ను తగులబెట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకొన్నది.
వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండ్రోజుల్లో ముగియనున్నది. సర్కారు తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజులపాటు
అవకాశం మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఈ లోపు డిస్కౌంట్ ఫార్ములాను ఉపయోగించుకోని వారికి ‘ టాప్ వాయిలేటర్స్ టీమ్స్' అవగాహన కల్పిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారుల నుంచి చలాన్లు పూర్తిగా వసూలు �