Chalivendram | పాదచారులు, రోగుల దాహార్తిని తీర్చడం కోసమే చలివేంద్రాలను ఏర్పాటు చేశామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా చండూర్ మండలం కస్తాల, చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట), గుండ్రపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం వీటిని కస్త�
గట్టుప్పల్ మండల పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్ర చౌరస్తాలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ప్రారంభించారు.
Corporator Roja Devi | వేసవికాలంలో బాటసారిగా దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి అన్నారు.
Dasyam Vinay Bhaskar | వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ , భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
Muta Gopal | వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బండమైసమ్మ నగర్ బస్తీ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన�
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా క్రాస్ రోడ్డులో మహమ్మద్ ఖాసింఖాన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ప్రారంభించారు.
JNTUH | యూనివర్సిటీలో విద్యార్థుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థి సంఘం నేతలు రాహుల్ నాయక్, దుర్గా ప్రసాద్లు తెలిపారు.
Chalivendram | మండల కేంద్రమైన టేక్మాల్ ఫోటో ఫన్ యాజమాన్యం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు.
వర్షాకాలంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చూసుకోవాలని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి సూచించారు. శాంపిల్ కలెక్షన్, పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాల�