వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెగువ, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) కారేపల్లి మండల కార్యదర్శి కె.నరేంద్ర అన్నారు. బుధవారం గాంధీనగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతిన�
దొరల పెత్తనానికి ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ప్రేరణ అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ రోడ్డు చౌరస్తాలో గ�
మధిర మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ క్రాస్ రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం న�
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీర వనిత చిట్యాల ఐలమ్మ ఉద్యమం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల రజక భవనం వద్ద రజక సంక్షేమ భవన కమిట�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం కట్టంగూర్లో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు �
తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని రజక సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు బాతరాజు సత్తయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతిని మునుగ�
భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ గౌరిగారి పరశురాములు అన్నారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మండలంలోని రేకొండ గ్రామంలో రజక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాచర్ల రంగయ్య, దుడ్డేల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానిక
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడంతో ఇటీవల ఘనంగా విజయోత్సవాలు జరుపుకొన్నది. అధికారంలోకి రాగానే చే(ఆరు) గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ సర్కార్ వాటిలో ఒక్కటి,