Narsapur | శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి శనివారం డెక్కన్ రౌండ్ టేబుల్ ట్రస్ట్ ఇండియా చైర్మన్ దంపతులు ఆదిత్య కెడియా శనివారం భూమిపూజ చేశారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ
ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, దాసరి యువ సేన ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి జన్మదినం పురస్కరించుకోని పెద్దపల్లి ఎంసీహెచ్లో శనివారం అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్ల�
ఎల్ఎండీ రామ్ లీలా కమిటీ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని రామ్ లీలా కమిటీ చైర్మన్ కుంట రాజేందర్ రెడ్డి అన్నారు. ఆయన ఎల్ఎండీలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా కొలిపాక వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ గా ఉన్న దుడ్డేల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా, అతని స్థ
పెగడపల్లి మండలంలో పది రోజుల్లో రైతులకు యూరియా సమస్య లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన వి
మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడుదుల వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో ప�
కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైనాల రాజును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబుకు నమ్మిన బంటుగా ఉంటూ గత ఎన్ని�
పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. పెగడపల్లి మండలం నామాపూర్ లో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాని�
గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)-2 నిజామాబాద్ జిల్లా చైర్మన్ ఈ నారాయణ అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరాచౌక్లో సీఏం రెవంత్రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్, ప్ర
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో SC, ST మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశా
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తోంది ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బం�