Woman Arrest | వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
రైళ్లలో చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.2,98,000 విలువజేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసు�
Secunderabad | రైళ్లల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ. 2,98,000ల విలువ చేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్�
Chain snachers | ఉప్పల్ (Uppal) లో మహిళా చైన్ స్నాచర్ (Chain snachers) లు కలకలం రేపారు. ఇద్దరు మహిళా చైన్ స్నాచర్లు ఓ దుకాణంలో చొరబడి, ఆ దుకాణం నిర్వహిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు.
Woman | ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్స్ను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వారిద్దరూ డ్రైవర్లుగా పరిచయమై.. అది కాస్తా స్నేహంగా మారింది. కారు ఓనర్గా మారిన అనతికాలంలోనే డ్రైవర్(స్నేహితుడు) మాటలు నమ్మాడు. చెప్పుడు మాటలు నమ్మి చెడు పనులు చేస్తూ కటకటాల పాలయ్యాడు.
కత్తితో బెదిరించి మహిళల బంగారు గొలుసులను దోచుకుంటున్న ఇద్దరు నిందితులను హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.50 లక్షల విలువైన 7 గ్రాముల బంగారు పుస్తెలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైకులను �
పట్టాలు దాటుతుండగా ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును తస్కరించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివర�
Hyderabad | హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. 2 గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. మార్నింగ్ వాకర్స్ను టార్గెట్
Secunderabad | సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే గొలుసు దొంగతనం జరిగింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నిల్చున్నారు