అమెరికా బహుళజాతి సంస్థ, కాఫీ వ్యాపార దిగ్గజం స్టార్బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. దీంతో అంతర్జాతీయ సంస్థలకు సార థ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో నరసింహన్ పేరు క�
అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియామకం పట్ల పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది టాటా సన్స్ యాజమాన్యం. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు తగ్గించిన సంస్థ..ప్రస్తుతం వీటిని పునరుద్దరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీం�
రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఐటీ సీఈవోల జీతాలు 2012లో రూ.80 లక్షలు..2022లో రూ.50 కోట్లకుపైనే న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సంస్థల సీఈవోల వేతనాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గడిచిన పదేండ్ల
ఉద్యోగులంటే జీతం తీసుకుని మన కింద పనిచేసే బానిసలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్న రోజుల్లో ఓ అమెరికన్ కంపెనీ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకుని వారికి అండగా ఉంటూ గౌరవించాలని చెబ�
6జీ నెట్వర్క్పై నోకియా సీఈఓ పెకా లుండ్బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లుతుందని అన్నారు.
దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాధన్ 2022 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ 25.76 కోట్ల వేతనం పొందారు. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం గోపీ
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూపు ట