6జీ నెట్వర్క్పై నోకియా సీఈఓ పెకా లుండ్బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లుతుందని అన్నారు.
దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాధన్ 2022 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ 25.76 కోట్ల వేతనం పొందారు. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం గోపీ
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూపు ట
స్వయంప్రతిపత్తి టెక్నాలజీతో.. 2024కల్లా మార్కెట్కు పరిచయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ కారు రాబోతున్నది. 2023 ఆఖర్లో లేదా 2024 ఆరంభంలో దీన్ని పరిచయం చేసే వీలుందని ఓలా ఎలక్ట్రిక్ సహవ్యవ
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా (సీఈవో) బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్రాజ్కు టీఎన్జీవో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మాసాబ్ట్యాంక్�
మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్.. బిల్గేట్స్ తర్వాత సత్య నాదెళ్లనే..!
మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను సీఈవో కం చైర్మన్గా నియమిస్తూ సంస్థ ....