భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ మేఘనా పండిట్ యూకేలో ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈవోగా నియమితులయ్యారు. మొదటి మహిళా సీఈవోగా నియమితురాలైన మేఘన మార్చ
నవాంద్గి సొసై టీ సీఈవోను తొలగిస్తూ పాలకవర్గం నిర్ణ యం తీసుకున్నది. శుక్రవారం నవాంద్గి సహకార సంఘ సభ్యులతో చైర్మన్ అల్లాపూరం వెంకట్రాంరెడ్డి సమావేశమై శనగల కొనుగోలులో జరిగిన అక్రమాలపై చర్చించి, సభ్యుల �
రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 సంవత్సరానికి ఓటర్ల తుది జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రం లో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,49,24,718 మంది, పురు ష ఓటర్లు 1,50,48,250 మంది ఉన్నట్టు �
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి త్వరలో తప్పుకుంటానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ ఉద్యోగంలో చేరే మూర్ఖుడు దొరికిన వెంటనే తాను సీఈఓ పదవికి రాజీనామా
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ట్విట్టర్ సీఈవోగా ఉండాలా? వద్దా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
టానిక్ తాగడం ఇబ్బంది. మందులు మింగడం నరకం. కానీ, చల్లచల్లగా తీయతీయగా ఏదైనా పానీయం అందిస్తే మాత్రం .. క్షణాల్లో ఖాళీ చేసేస్తాం. కాబట్టే, సకల పోషకాలనూ రంగరించి స్మూతీలను తయారు చేస్తున్నారు వకుళ శర్మ. ‘పల్ప్ �
స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న స్టార్టప్ల కోసం మార్కెట్లో ఉన్న అవకాశాలతో పాటు, పెట్టుబడులకు సంబంధిం
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ (టామ్కామ్) సీఈవోగా నియమితులైన ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ ఎమ్మారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు