గతంలో 27,000 మంది ఉద్యోగులను తొలగించడం సంక్లిష్ట నిర్ణయమే అయినా వ్యయ నియంత్రణ చర్యలతో కంపెనీ గాడినపడిందని అమెజాన్ (Amazon) సీఈవో ఆండీ జస్సీ అన్నారు.
శిక్షణ కోసం చాట్జీపీటీ (ChatGPT) డేటాను బార్డ్ కోసం గూగుల్ ఉపయోగించుకోవడం పట్ల తనకు అభ్యంతరం లేదని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ స్పష్టం చేశారు. చాట్జీపీటీ డేటాను బార్డ్ శిక్షణ కోసం గూగుల్ వాడిం�
సిబ్బంది కొరత కారణంగా అమెరికాకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా కుదిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అమెరికా వెళ్లే వారపు విమానాల్లో న్యూయార్క్ రూట్లో మూడు, శాన్ఫ్రాన్సిస్కో రూ�
అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్..దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ఏసీసీ) సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్�
ఎడ్యుటెక్ సంస్థ నెక్ట్స్వేవ్ భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్(జీపీసీ) నుంచి 33 మిలియన్ డాలర్లు లేదా రూ.275 కోట్ల నిధులను సమీకరించినట్టు ప్రకటించింది. గతంలో పెట్టుబడులు �
ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ కొత్త సీఈవోగా మాజీ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి బీవీఆర్ సుబ్రమణ్యం సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్త�
భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ మేఘనా పండిట్ యూకేలో ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈవోగా నియమితులయ్యారు. మొదటి మహిళా సీఈవోగా నియమితురాలైన మేఘన మార్చ
నవాంద్గి సొసై టీ సీఈవోను తొలగిస్తూ పాలకవర్గం నిర్ణ యం తీసుకున్నది. శుక్రవారం నవాంద్గి సహకార సంఘ సభ్యులతో చైర్మన్ అల్లాపూరం వెంకట్రాంరెడ్డి సమావేశమై శనగల కొనుగోలులో జరిగిన అక్రమాలపై చర్చించి, సభ్యుల �