రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివ�
నందిపేట పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం రూ. 24కోట్లు మంజూరుచేసినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్య
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవార�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్
ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
‘పసుపుబోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ ..ఎంపీగా గెలిచాక పసుపుబోర్డు తేకపోతే ఏం చేయగలిగాం.. ఇక ముందుకూడా అటువంటి పరిస్థితే ఉంటుంది..ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి..’ అని రాష్ట్ర రోడ్లు-భవనాల
రాష్ట్రాభివృద్ధిపై అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశమంతా చూస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలకేంద్రంలో ఆదివారం ఆయన పర్యటించారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇందూరు నగరం సరికొత్త అందాలు అద్దుకుంటున్నది. విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లతో కూడిన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి పోతున్నది. క�
ఖమ్మంలో అడుగడుగునా అభివృద్ధి జాడలే కనిపిస్తున్నాయి. విశాలమైన రహదారులు.. డివైడర్ మధ్యలో పచ్చని చెట్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి మురిసిపోతున్నది. అంతర్గత రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. నగరం నల�
కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు ల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక కమాన్ చౌరస్తా నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు రూ. 90 లక
తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన, 800ఏండ్ల చరిత్ర ఉన్న మన్యంకొండ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.