భూపాలపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శీతక న్ను వేశాడని, సొంత మండలమైన గణపురంపై ఉన్న ప్రేమ జిల్లా కేంద్రంపై లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు.
నేరెడుగొమ్ము మండల కేంద్రంతో పాటు మండలంలోని పెద్దమునిగల్ గ్రామం, డిండి మండల కేంద్రంలో, చందంపేట మండలంలోని హంక్యతండా నుంచి కోరుట్ల వరకు సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు వెడల్పు పనులు చక చక సాగుతున్నాయి.
‘ప్రజా సమస్యలు పట్టవా? పదిసార్లు విన్నపించుకున్నా పట్టించుకోరా? ఎంతలా మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదెందుకు?’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపీఎం నాయకులు నిలదీశారు.
మండల కేంద్రమైన ములకలపల్లిలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ములకలపల్లిలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం అప్పటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో గత కేసీఆర్ ప్ర�
ఖానాపూర్ నియోజక వర్గం గడిచిన పదేళ్ల కాలంలో అత్యంత అభివృద్ధి సాధించింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే పరిపాలన పరంగా అనేక సౌకర్యాలను ప్రభుత్వ�
చేనేత వస్ర్తాలు, పట్టు చీరెలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. సమైక్య పాలనలో కనీస వసతులు లేక అధ్వానస్థితిలో ఉండగా స్వరాష్ట్రంలో అన్ని హంగులు అద్దుకుంటున్నది.
తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రగతిబాటలో ప యనిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపక్షాన నిలిచి వారి అవసరాలను తీర్చుతోంది.
పెద్దపల్లి ప్రాంతవాసులు జిల్లా కావాలని అడగకున్నా.. పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్న రామగుండం, మంథనిని కలిపి ముందుచూపుతో 2017లో పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీగా �
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. మండలకేంద్రంలో సోమవారం మద్నూర్, డోంగ్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలత�
సమైక్య పాలనలో అధ్వానంగా ఉన్న పోచంపల్లి స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటి నుంచి ప్రగతి పరుగులు పెడుతున్నది. కనీస సదుపాయాలు కరువైన పట్టణంలో సకల వసతులు అందుబాట�
కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపనుకుంటున్నదని, కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బా లొండ నియోజకవర్�