న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. విమాన ఛార్జీలను కేంద్ర�
సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య వార్ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం మమతా వర్సెస్ కేంద్ర మంత్రి సింధియా.. ఇప్పుడు ఇది తాజా గొడవ. కేంద్ర పౌ
Piyush Goyal | దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
మున్ముందు కేంద్రం వాటిని దొడ్డిదారిన తేవొచ్చు! రైతు వ్యతిరేక చట్టాలపై టీఆర్ఎస్ పోరాటం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పొంగిన రైతోత్సాహం పండుగలా రైతుబంధు సంబురాలు ఖమ్
జలకు జారీ చేసిన కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాల నుండి ప్రధాన మంత్రి ఫొటోను తొలగించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిన్ ప్లాట్ఫారమ్పై అవసరమైన ఫిల్టర్లను
ఈ కోవలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్నాటక, బిహార్, జార్ఖండ్, పంజాబ్, యూపీ… ఈ రాష్ట్రాలపై కేంద్రం ముఖ్యంగా దృష్టి సారించింది.