న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్�
ఖనిజాలు, ఖనిజ నిల్వలు ఉన్న భూములపై 2005 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం వసూలు చేసిన పన్నులు, రాయల్టీని వాపస్ చెల్లించమని రాష్ర్టాలు అడగొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవ
జనాభాలో భారతదేశం ఇప్పటికే చైనాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది.
గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల కోసం ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి ఫలించింది. పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.220 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాబందులంటే కేవలం పక్షులు మా త్రమే కాదు. పారిశుద్ధ్య పని చేస్తూ మన పరిసరాలు, ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే ఆత్మబంధువులు. ఊరి పొలిమేరల్లో పడేసిన జం తు కళేబరాలను రాబందులు తిని బ్యాక్టీరి యా, వైరస్ల వ్యాప్తిని
మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం ద్వారా మరో వివాదానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డుల అధికారాలు, వాటి పనితీరులో మార్పులు చేస్తూ వక్ఫ్ చట్టం 1995కు ప్రభుత్వం సవరణలు ప్ర�
దేశంలో గత 10 ఏండ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 1,700 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంత భూమిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) వైద్య సేవలపై కేంద్రం కోతలు, పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్త
సర్కారు దవాఖానల్లో ఓపీ సేవలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గంటల తరబడి క్యూలో నిలబడి వేసిచూసే బాధలకు పెట్టేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) �
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈ ఏడాది జూలై 23 కంటే ముందు ఇండ్లను కొనుగోలు చేసినవారు.. వాటిని అమ్ముకున్నప్పుడు చెల్లించే దీర్ఘకాల మూలధన లాభాల (లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లే�