తెలంగాణలో గాడితప్పిన శాంతిభద్రతలపై చర్చతో ఇటు శాసనసభ, అటు శాసన మండలి దద్దరిల్లిపోయాయి. 9రోజులపాటు జరిగిన సమావేశాల్లో రెండు రోజుల పాటు ఈ అంశంపై ఉభయసభల్లో హాట్హాట్ చర్చ జరిగింది.
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 7.28 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది.
‘ఆస్ట్రేలియాలోకి చొరబాటుదారులు- ఇండియా సీక్రెట్ వార్' పేరిట ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ టీవీ రూపొందించిన ఓ డాక్యుమెంటరీ ప్రసారాన్ని భారత్లో యూట్యూబ్ నిషేధించింది.
ఎలాంటి షరతులు లేకుండా తమకు రూ.4,016 పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మోర్తాడ్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్లకు పెంచాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
కేంద్ర ప్రభుత్వం తేనున్న భూ వినియోగ చట్ట సవరణతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగు తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేర కు పరిగణనలోకి తీసుకోబడుతుంది’ అని కూడా ఉంది. నిజానికి పీఎం సమ్మాన్ కిసాన్ నిధి అనేది రైతుబంధు లాంటి ప�
కాంగ్రె స్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కేంద్ర ప్రభుత్వం పై నిందలు వేస్తున్నదని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించా రు. శనివారం కరీంనగర్లోని వీ పారులో నిర్వహించిన
రాష్ట బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కేంద్రబడ్జెట్లో హైదరాబాద్కు ఎంత తెచ్చారు ? రాష్ర్టానికి నిధులు తేలేని కిషన్రెడ్డి, బండి సంజయ్కి కేంద్ర
రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.