చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని పెద్దమ్మ పల్లెలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సర్పంచ్ అల్లెపు సంపత్, ఉపసర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్ కు సోమవారం వినత�
నివాసాల మధ్య శ్మశాన వాటికను నిర్మించి ఇబ్బందులు కలిగించొద్దని ఎర్రగడ్డలోని బ్రిగేడ్, కల్పతరు, వాసవి గేటెడ్ కమ్యూనిటీ వాసులు నిరసనకు దిగారు. తమ అపార్ట్మెంట్ల వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రభుత్వం ఖబరస�
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�
తమ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కూడా ఉంచరా? సమాధులను కూల్చేస్తే పూర్వీకుల జ్ఞాపకాలు ఎలా? అంటూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. గ్రామ శివారులోని సర్వేనంబర్ 1072లో గతంలో శ్మశ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామాలు ఇప్పుడు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు వైకుంఠ ధామాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయ�
తారా నగర్ లోని హిందూ స్మశాన వాటికలోనీ దింపుడు కల్లం ప్రాంతంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలకు షెడ్డు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న స్థానికులు కొండ విజయ్ , మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి లు �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో వేంకటేశ్వర కాలనీలో ముస్లిం స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తూ చుంచుపల్లి తాసీల్దార్ 2022లో పంపిన నివేదికను ఆమోదిస్తూ వెంటనే ఆదేశాలు జారీ చెయ్యాలని జ�
CPM | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. పట్టణంలో 2013లో విలీనమైన మామిళ్లగూడెం గ్రామప�
Jogulamba-Gadwal | జోగుళాంబ-గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో దొంగలు పడి, విద్యుత్ మోటార్ ఎత్తుకెళ్లారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని మానిక్బండార్ గ్రామ శివారు మానికబండార్ తండాకు చెందిన శ్మశానవాటికలో గురువారం రాత్రి క్షుద్రపూజల కలకలం రేపింది. శ్మశాన వాటికలో అమ్రాద్ గ్రామానికి చెందిన లక్కపాటి అరవింద్,ఆర్మూర్కు చెంది