కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�
తమ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కూడా ఉంచరా? సమాధులను కూల్చేస్తే పూర్వీకుల జ్ఞాపకాలు ఎలా? అంటూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. గ్రామ శివారులోని సర్వేనంబర్ 1072లో గతంలో శ్మశ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామాలు ఇప్పుడు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు వైకుంఠ ధామాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయ�
తారా నగర్ లోని హిందూ స్మశాన వాటికలోనీ దింపుడు కల్లం ప్రాంతంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలకు షెడ్డు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న స్థానికులు కొండ విజయ్ , మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి లు �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో వేంకటేశ్వర కాలనీలో ముస్లిం స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తూ చుంచుపల్లి తాసీల్దార్ 2022లో పంపిన నివేదికను ఆమోదిస్తూ వెంటనే ఆదేశాలు జారీ చెయ్యాలని జ�
CPM | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. పట్టణంలో 2013లో విలీనమైన మామిళ్లగూడెం గ్రామప�
Jogulamba-Gadwal | జోగుళాంబ-గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో దొంగలు పడి, విద్యుత్ మోటార్ ఎత్తుకెళ్లారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని మానిక్బండార్ గ్రామ శివారు మానికబండార్ తండాకు చెందిన శ్మశానవాటికలో గురువారం రాత్రి క్షుద్రపూజల కలకలం రేపింది. శ్మశాన వాటికలో అమ్రాద్ గ్రామానికి చెందిన లక్కపాటి అరవింద్,ఆర్మూర్కు చెంది
రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా అనేక మౌలిక వసతులతో పాటు పచ్చదనంపై దృష్టి సారించింది. రూ.10లక్షలతో శ్మశానవాటిక, రూ.2లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2 లక్షల 50వేలతో పల్లెప్రకృతి వనం, రూ.2లక్షల 10వేలతో సెగ్రిగే
తప్పుడు పత్రాలతో శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నాన్ని గ్రామస్తులంతా అడ్డుకున్నారు. ఖమ్మం నగర ఏడో డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, స్థానిక పెద్దలు తెలిపిన ప్రకారం.. టేకులపల్లికి ఆనుకొని ఉన్న ఎన్