ఫస్టియర్, సెకండియర్ కొత్త పుస్తకాల్లో ఎన్నో ప్రత్యేకతలు తెలంగాణ పోరాటగాథ, సంస్కృతి అంశాలకు ప్రాధాన్యం హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఈ రోజుల్లో సిమెంట్.. స్టీల్ వాడకుండా నిర్మాణాలు సాధ్యమేనా? అ
సిమెంట్ తయారీ సంస్థ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ లాభాలకు ముడి పదార్థాల ధరల సెగ గట్టిగానే తగిలింది. గత త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు సుడిగాలిలా పెరగడంతో కంపెనీ నష్టాల్లోకి జారుకున్నది.
ఈ ఏడాది మార్చిలో మొత్తంగా 6 శాతం వృద్ధి మూడో స్థానంలో హైదరాబాద్ మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రై
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
దేశంలో భవన నిర్మాణ సామగ్రి ధరలు మండిపోతున్నాయి. నిరుడు రూ.40-45 వేలుగా ఉన్న టన్ను స్టీల్ ధర.. ఇప్పుడు రూ.85 వేలకు చేరింది. అల్యూమినియం ధర సైతం 40-45% పెరిగింది. వీటితోపాటు సిమెంట్, ఇతర సామగ్రి ధరలు కూడా భారీగా పెరగ�
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సీసీ�
ఫ్లైయాష్ వినియోగంలో పర్యావరణ రక్షణకు గుర్తింపు2020-21లో 16.86 లక్షల టన్నులు సరఫరాప్రధానంగా సిమెంట్ కర్మాగారాలకు రవాణా హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయాష్