దేశంలో భవన నిర్మాణ సామగ్రి ధరలు మండిపోతున్నాయి. నిరుడు రూ.40-45 వేలుగా ఉన్న టన్ను స్టీల్ ధర.. ఇప్పుడు రూ.85 వేలకు చేరింది. అల్యూమినియం ధర సైతం 40-45% పెరిగింది. వీటితోపాటు సిమెంట్, ఇతర సామగ్రి ధరలు కూడా భారీగా పెరగ�
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సీసీ�
ఫ్లైయాష్ వినియోగంలో పర్యావరణ రక్షణకు గుర్తింపు2020-21లో 16.86 లక్షల టన్నులు సరఫరాప్రధానంగా సిమెంట్ కర్మాగారాలకు రవాణా హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయాష్