బెదిరించి సెల్ఫోన్, డబ్బులు లాక్కున్న దుండగులను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ కేసు వివరాలను వెల్లడించ�
లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజున బూత్లో చోటుచేసుకున్న ఘటన విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తపై సీఐ దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో బీఆర్ఎస్, ఆదివాస
సెల్ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలం వేలాలలో గురువారం జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన కథనం ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ స్వామి, సమ్మక్క దంపతుల కుమా
IDA Bollaram | సెల్ఫోన్ వివాదం(Cell phone) ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సెల్ఫోన్ విషయంలో యాదగిరి, రాజు అనే వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది.
వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా మెజార్టీ ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు.
నేటి ఆధునిక జీవితంలో మనుషులకు సెల్ఫోన్తో వీడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటి పెట్టుకొని ఉండాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో కనిపిస్తున్నది. అయితే.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత అ�
నోమోఫోబియా.. అంటే ‘నో మొబైల్ ఫోబియా’. చేతిలో స్మార్ట్ఫోన్ లేకపోతే ఎట్ల..? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అనే భావన అది. ఒక రకంగా మానసిక రుగ్మతే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఇద్దరి�
‘చదువును పక్కన పెట్టి తరచూ సెల్ఫోన్లో ఎందుకు చాటింగ్ చేస్తున్నావంటూ’ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స
ఫ్రెండ్, జీవితభాగస్వామి, ఆత్మీయ బంధువు మన సమక్షంలో ఉన్నా కూడా.. పట్టనట్టు సెల్ఫోన్లో తల దూర్చడమే ఫబ్బింగ్. ఈ ధోరణి బంధాలకు బందూకు లాంటిది. ‘కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్' పత్రిక తాజాగా ఈ సమస్య �