Martin Cooper | సెల్ఫోన్ వాడకంలో ఇప్పటికీ తనకు పూర్తి అవగాహన లేదని అంటున్నారు దాని రూపకర్త, ‘ఫాదర్ ఆఫ్ ది సెల్ ఫోన్’ (Father of the cell phone)గా పిలవబడే అమెరికన్ ఇంజనీర్ (American engineer) మార్టిన్ కూపర్(Martin Cooper).
నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయ రాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే అతృత అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మాట
రాత్రి వేళల్లో ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్ల స్నాచింగ్, బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీలు సునీల్దత్, చక్రవర్తి గుమ్మ�
సెల్ఫోన్ కోసం వెళ్లి బండరాళ్ల మధ్య చిక్కుకు పోయిన రాజు మృత్యుంజయుడిగా నిలిచాడు. 48 గంటల పాటు నరక యాతన అనుభవించినా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ఫలించడంతో సురక్షితంగా తిరిగొచ్చ
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంతానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది.
నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత.. అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మా�
సెల్ ఫోన్ విషయంలో అక్కతో గొడవ పడిన చెల్లులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
జల్సాల కోసం సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరు ముఠా ఏర్పడి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని విలువైన స్మార�
సంతల్లో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.జవహర్నగర్కు చెందిన సెల్ఫ
సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా మారడం లేదు. నగరంలోని రద్దీ రోడ్లపై సైతం సెల్ఫోన్ను వీక్షిస్తూ పలువురు వాహనదారులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు
నగర యువత మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఆగమవుతున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులను దూరం చేసుకుంటున్నది. లక్ష్యం మరిచి సమయం వృథా చేసుకుంటున్నది. యువతను అంతలా దిగజార్చ�
ప్రస్తుత గ్లోబలీకృత ప్రపంచంలో పిల్లలకు సెల్ఫోన్లను దూరంపెట్టి పుస్తకాలను దగ్గర పెట్టాలని అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పుస్తక మహోత్సవంలో ఆరో ర�
చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలు గానీ, రహస్యాలు గానీ బయటకు పొక్కుతాయని అనుకున్నారో, క్రమశిక్షణో తెలియదు గానీ.. చింతన్ శిబిర్కు హాజరైన ప్రతినిధులు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు