మోసపూరిత, తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో ప్రచారం చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు�
రాజకీయ పార్టీలకు వారి సోషల్ మీడియా వేదికల్లోని నకిలీ కంటెంట్ గురించి సమాచారం ఇచ్చిన మూడు గంటల్లోగా ఆ కంటెంట్ను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది.
నగరవాసులు అందానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబ సమేతంగా సెలూన్స్, పార్లర్స్కు వెళ్లడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ను దృష్టిలో పెట్టుకొని సెలూన్స్ సైతం సౌందర్య సంరక్షణకు అంతర్జాతీయ ప్రమాణాల
నూతన సంవత్సరంలోకి కోటి ఆశలతో జనం అడుగుపెట్టిన వేళ సెలబ్రిటీలు సైతం తమకిష్టమైన వారితో ఫేవరెట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ను (New Year Celebrations) స్వాగతించారు.
చారిత్రక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) విద్యా శిఖరంగా ఎదిగింది. విద్యా ప్రభను ఖండాంతరాలకు చాటుతున్నది. తన పూర్వ విద్యార్థులు ప్రపంచఖ్యాతి గడించడం వెనుక హెచ్పీఎస్ బలమైన పునాది వేసింది. హెస�
Tollywood | సినీ పరిశ్రమకు 2023 సంవత్సరం ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. అదే సమయంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. కళాతపస్వి కె. విశ్వనాథ్, విలక్షణ నటుడు జమున, చంద్రమోహన్, శరత్బాబు సహా ఎంతోమంది దిగ్గజ సినీ ప్రము�
Vishwa Bharath | ఏక్దమ్ ఫిట్.. తరహా చురుకైన జీవనశైలిని అందరూ ఇష్టపడతారు. ఆ ప్రయత్నంలో రకరకాల వ్యాయామాలు చేస్తారు. డైట్ ఫాలో అవుతారు. పోషకాహారం తీసుకుంటారు. అయితే, ఇవి కొన్నిసార్లు చెడు చేసే అవకాశమూ ఉంది. కాబట్టి �
దేశంలో స్టార్టప్ కల్చర్ విస్తరిస్తున్నది. కొత్త ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి. నవతరం ఆంత్రప్రెన్యూర్స్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వెంచర్ క్యాపిటల్ సంస్థలూ సిద్ధంగా ఉన్�
ఈ సోషల్ మీడియా కాలంలో వ్యూస్ కోసం, న్యూస్ కోసం లేనిపోనివి సృష్టించి రాయడం పరిపాటైపోయింది. ఇలాంటి వార్తల వల్ల మనస్తాపానికి గురైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారిలో సాయిపల్లవి కూడా చేరింది.