surrogacy | గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం ‘సరోగసి’. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ నటి నయనతార అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లైన 4 నెలలకే నయన్, విఘ్నేశ్ దంపతులు కవల పిల్లలకు తల్లిద�
Celebrities Business | ఏదైనా బ్రాండ్ ప్రచారం కోసం కార్పొరేట్ సంస్థలు హీరోలు, హీరోయిన్లను సంప్రదించడం ఆనవాయితీ. కానీ, ఏకంగా తమకంటూ సొంతంగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు చాలామంది తారలు.
Celebrity Children’s Names | టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సెలెబ్రిటీల పిల్లల పేర్లలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. కొందరు ‘వైవిధ్యమైన’ పేర్లను ఎంచుకుంటే, మరికొందరు ‘ప్రకృతి’ నుంచి ప్రేరణ పొందారు. తాతముత్తాతల పేర్లను జో�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని రాష్గ్ర హైకోర్టు న్యాయమూర్తి సుధ, ఎండోమెంటల్ గౌరవ అధ్యక్షుడు రవీందర్ శర్మ, ఏపీ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ కుటుంబ సమేతంగా వేరు వేరుగా దర్శిం�
Director Bala and muthumalar divorce | కొన్నాళ్లుగా ఇండస్ట్రీ విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆమీర్ఖాన్-కిరణ్రావు, సమంత- నాగచైతన్య, ధనుష్-ఐశ్వర్య సహా పలువురు విడాకులు తీసుకోగా.. తాజాగా మరో స్టార్ కపుల�
Cupping Therapy | ఒక కప్పు.. చాయ్ తాగితే తలనొప్పి మాయం! ఒక కప్పు కాఫీ పుచ్చుకుంటే అలసట గాయబ్! ఒక కప్పు పెరుగంటే పోషకాల గనే. నిండు కప్పే కాదు.. కొన్నిసార్లు ఖాళీ కప్పు కూడా సుగుణాల కుప్పే! ‘కప్పింగ్ థెరపీ’తో అనేక రుగ్�
Influencer Marketing | 1992. చందన్కు అప్పుడు ఐదేండ్లు. వాళ్ల నాన్నను టీవీ కొనమని అడిగాడు. గొడవపడ్డాడు. ఆ పోరు తట్టుకోలేక షోరూమ్కు బయల్దేరింది ఆ కుటుంబం. టీవీ చిన్నదా పెద్దదా, కలరా బ్లాక్ అండ్ వైటా, ఒనిడానా మరో కంపెనీయాR
సిరివెన్నెల కలం ప్రయాణం ఆగిపోయింది. అభిమానగణం కన్నీటిసంద్రమైంది. మూడున్నరదశాబ్దాల పాటు ఆణిముత్యాల్లాంటి పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సీతారామశాస్త్రి మహాభినిష్క్రమణం ప్రతి ఒక్కరి �
కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది. దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆక్సీజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల లాక్డౌ�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సలహాదారు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ అధికారి పెంటారెడ్డి, దేవాదాయశాఖ ఎస్ట
హైదరాబాద్ : బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరంలో గల జూబ్లీహిల్స్లోని వేంకటేశ్వర స్వామి వారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నార�