ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో హింస ప్రజ్వరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక టీఎంసీ కార్యకర్త మరణించగా, పలువురు గాయపడ్డారు.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని విపక్ష పార్టీలు శుక్రవారం రాజ్యసభలో నోటీస్ అందజేశాయి. ఈ నోటీస్పై 27 మంది కాంగ్రెస్ ఎంపీలు సహా 73 మంది ఎంపీలు సంతకం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదం మరింత ముదిరింది. సీఈసీతో టీఎంసీ సమావేశం రసాభాసగా మారింది. సీఈసీ తమను �
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్కు వ్యతిరేకంగా విపక్షాలు దాఖలు చేసిన అభిశంసన తీర్మానం నోటీస్ను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారి అభిశంసన కోరుతూ భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా తీర్మానం నోటీస్ను పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష
తమ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తమ నిరసనను వ్యక్తం చేసిన విపక్షాలు.. ఇప్పుడు భారత దేశ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ)పై దృష్టి �
CEC Gyanesh Kumar | అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిమిత్తం సీఈసీ బృందం పశ్చిమబెంగాల్లో (West Beng
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్కుమార్ తొలగింపునకు పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తీర్మానానికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని, ఈ వారంలోనే నోటీసు �
CEC Gyanesh Kumar: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్పై ఇండియా బ్లాక్ పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నేత
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించింది.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నిక
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం నూతన డిజిటల్ ఇంటర్ఫేస్ ఈసీఐనెట్ను ప్రారంభించారు. దీనిని ఓటర్లు, అధికారులు, రాజకీయ పార్టీల కోసం తీసుకొచ్చినట్లు తెలిపారు.
CEC Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) హైదరాబాద్లోని గోల్కొండ కోట (Golconda Fort) ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు.