Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నిక
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం నూతన డిజిటల్ ఇంటర్ఫేస్ ఈసీఐనెట్ను ప్రారంభించారు. దీనిని ఓటర్లు, అధికారులు, రాజకీయ పార్టీల కోసం తీసుకొచ్చినట్లు తెలిపారు.
CEC Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) హైదరాబాద్లోని గోల్కొండ కోట (Golconda Fort) ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు.
SIR | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ‘సర్’ అంశంపై కీలక ప్రకటన చేసింది. రెండో దశలో 12 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బిహార్లో తొ
EVMs Color Photos: ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోలను ప్రచురించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల
CEC Gyanesh Kumar: సిర్ ప్రక్రియతో బీహార్ ఓటర్ల జాబితా శానిటైజ్ అయ్యిందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్�
బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పూర్తి కావడం పట్ల ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఆదివారం సంతృప్తి వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల తర్వాత బీహార్లో ఓటర్ల జాబితాను ‘సర్' ప్రక్షాళణ చేసింద�
Rahul Gandhi: కర్నాటక, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈసీ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల చోరీతో భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిని ఎన్నికల సంఘం రక్షిస్�
Impeachment Motion : కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. రెండో వంతు మెజారిటీ ఉంటే ఆ ముసాయిదాపై ఉభయ సభల్లోనూ ఆమోదిస్తారు.
ECI | బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర�
అర్హులైన పౌరులు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మంగళవారం కోరారు. అయితే వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ఓటరుగా నమోదు కావాలి తప్ప వారికి సొంత ఇల్లు ఉన్న ప్రా�